జుక్కల్ తొలి ఎమ్మెల్యే కోటగిరి వాసి
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 1952లో ఎనిమిది నియోజకవర్గాలు ఉండేవి.
మాధవరావు దేశ్పాండే
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 1952లో ఎనిమిది నియోజకవర్గాలు ఉండేవి. అప్పుడు జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్, జుక్కల్ ప్రాంతాల వారు మహారాష్ట్రలోని బిలోలి నియోజకవర్గంలో ఓట్లు వేసే వారు. జుక్కల్.. నియోజకవర్గంగా ఏర్పడిన తర్వాత 1957లో మొదటి సారి ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో తొలి ఎమ్మెల్యేగా కోటగిరికి చెందిన మాధవరావు దేశ్పాండే ఎన్నికయ్యారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థి ఎస్.ఎల్.శాస్త్రిపై 714 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 1957 నుంచి 1962 వరకు ఆయన జుక్కల్ శాసనసభ్యుడిగా కొనసాగారు. 1959లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తర్వాత 1962లో జరిగిన ఎన్నికల్లో ఆయనకు కాంగ్రెస్ పార్టీ నుంచి టిక్కెట్టు దక్కలేదు. పార్టీలో పలు కీలక పదవుల్లో కొనసాగారు. 1957లో కోటగిరి, పొతంగల్, రుద్రూర్ గ్రామాలతో పాటు జుక్కల్, మద్నూర్ ప్రాంతాలు జుక్కల్ నియోజకవర్గంలో ఉండేవి. 1967లో జరిగిన నియోజకవర్గాల విభజనలో కోటగిరి, పొతంగల్, రుద్రూర్ గ్రామాలు జుక్కల్ నుంచి విడిపోయి బాన్సువాడ నియోజకవర్గంలో కలిశాయి.
న్యూస్టుడే,కోటగిరి
వర్ని మండలంలో సభాపతి ప్రచారం నేడు
బాన్సువాడ: బాన్సువాడ భారాస అభ్యర్థి పోచారం శ్రీనివాస్రెడ్డి ఆదివారం వర్ని మండలంలో చేపట్టే ప్రచారంలో పాల్గొననున్నారు. ఉదయం 08:30కు సిద్దాపూర్, 10 గంటలకు శ్యాంరావుతండా, 11 గంటలకు కోకల్దాస్తండా, 12.30కు చల్కతండా, మధ్యాహ్నం రెండు గంటలకు గుంటూర్క్యాంప్, 3 గంటలకు పైడిమల్, సాయంత్రం 4 గంటలకు చింతల్పేట్తండాలో ప్రచారం చేయనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పల్లె బాట.. ఓట్ల వేట
[ 28-04-2024]
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మూడు ప్రధాన పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. భారాస, కాంగ్రెస్ కార్నర్ మీటింగ్లతో ప్రజల్లోకి వెళ్తుండగా.. -
ఇంటికే ఓటరు చీటీలు
[ 28-04-2024]
పార్లమెంటు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఒప్పటికే ఓటర్ల తుది జాబితా ప్రకటించారు. పోలింగ్ రోజు అవసరమైన పోల్ చీటీలను ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు. -
ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
[ 28-04-2024]
వచ్చే నెల 13న నిర్వహించే పార్లమెంట్ ఎన్నికల పోలింగ్కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు రిటర్నింగ్ అధికారి, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు స్పష్టం చేశారు. -
‘పదేళ్లలో అభివృద్ధి శూన్యం’
[ 28-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, ఆర్ఎస్ఎస్, ఎన్డీయే కూటమిని ఓడించాలని తెలంగాణ సోషల్ డెమోక్రటిక్ ఫోరం (టీడీఎస్ఎఫ్) రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ వినాయక్రెడ్డి అన్నారు. -
భారాస పేదల పార్టీ
[ 28-04-2024]
భారాస ఎప్పటికీ పేదలకు అండగా ఉంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. -
ఏకకాలంలో రుణమాఫీ
[ 28-04-2024]
రైతుల పంట రుణాలు ఏకకాలంలో మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని నిజామాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి అన్నారు. -
సందేహాలుంటే.. ఫోన్ కొట్టండి
[ 28-04-2024]
మే 13న పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల్లో కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. బయట గోడలపై పోలింగ్ కేంద్రం, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ నంబర్లు వేస్తున్నారు. -
డిజిటల్ లావాదేవీలపై నిఘా
[ 28-04-2024]
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత జాతీయ రహదారిపై ఉన్న ఓ ప్రైవేటు బ్యాంకులో ఓ వినియోగదారుడు ఏప్రిల్ రెండో వారం నుంచి రూ.7 లక్షల మేర లావాదేవీలు జరిపారు. -
ఓటర్లలో ఎక్కువ.. ప్రాతినిధ్యంలో తక్కువ
[ 28-04-2024]
ఓటర్ల సంఖ్యలో అతివలే పురుషుల కంటే ఎక్కువగా ఉంటున్నారు. కానీ, పార్లమెంట్కు ఎంపీలుగా ప్రాతినిధ్యం వహించడంలో మాత్రం వారి సంఖ్య తక్కువగా ఉంటోంది. -
తగ్గుతుందా.. పెరుగుతుందా..?
[ 28-04-2024]
లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలు రూపొందించుకుని ప్రచారం చేస్తున్నాయి. జహీరాబాద్ లోక్సభ పరిధిలో మొదటిసారి త్రిముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో పోలింగ్శాతం ప్రభావంపై ఆయా పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. -
గెలిపిస్తే.. కామారెడ్డికి తాగునీరు తెప్పిస్తా
[ 28-04-2024]
‘గత ఎన్నికల్లో కాంగ్రెస్కు ఉమ్మడి మాచారెడ్డి మండలం భారీ మెజారిటీనిచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లోనూ పార్టీని మరింత ఆశీర్వదించాలి’ అని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ పేర్కొన్నారు. -
‘ఓర్వలేక బిల్లులు ఆపేశారు’
[ 28-04-2024]
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నియోజకవర్గంలో సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక కొన్ని బిల్లులు ఆపేశారని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. మోస్రా, చందూర్, వర్నిల్లో శనివారం రాత్రి ఆయన రోడ్ షో నిర్వహించారు. -
కూలి పెంచితేనే ప్రయోజనం
[ 28-04-2024]
సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు ఏకరూప దుస్తులను వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి ఇచ్చేందుకు విద్యాశాఖ ప్రణాళిక రూపొందించింది. -
నెల రోజుల్లో చక్కెర పరిశ్రమలు తెరిపిస్తా
[ 28-04-2024]
ఎంపీగా మళ్లీ గెలిపిస్తే నెలరోజుల్లోనే చక్కెర పరిశ్రమలు తెరిపిస్తానని నిజామాబాద్ లోక్సభ భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్ అన్నారు. -
అన్నకు నచ్చని తమ్ముడి పెళ్లి
[ 28-04-2024]
వద్దని చెప్పినా వినకుండా తనకు నచ్చని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని తమ్ముడిపై కోపం పెంచుకున్న అన్న..
తాజా వార్తలు (Latest News)
-
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
-
భారత్ను వదిలి వెళ్లిన దేవెగౌడ మనవడు..!
-
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి హల్చల్..