logo

కారు, లారీ ఢీ.. ముగ్గురు మృతి

టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

Published : 28 Mar 2024 07:27 IST

ప్రకాశం: టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు, లారీ ఢీకొని ముగ్గురు మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని