అడుగడుగునా భయమే!!
అక్కయ్యపాలెం ప్రధాన రహదారిలో సంగం ఆఫీస్ కూడలి వద్ద కాలువ నిర్మాణ పనులు సాగుతున్నాయి. ప్రస్తుతం అవి మధ్యలోనే ఉండటంతో కార్యాలయాలు, విద్యాలయాలకు వెళ్లేవారు, స్థానికులు కాలువ దాటేందుకు నానా పాట్లు పడుతున్నారు.
ఈనాడు, విశాఖపట్నం: అక్కయ్యపాలెం ప్రధాన రహదారిలో సంగం ఆఫీస్ కూడలి వద్ద కాలువ నిర్మాణ పనులు సాగుతున్నాయి. ప్రస్తుతం అవి మధ్యలోనే ఉండటంతో కార్యాలయాలు, విద్యాలయాలకు వెళ్లేవారు, స్థానికులు కాలువ దాటేందుకు నానా పాట్లు పడుతున్నారు. గోడలు పట్టుకొని...కర్రలు, చెక్కలపై నడుస్తూ రాకపోకలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదం జరిగితే గాయపడటం ఖాయం. త్వరగా పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Nara Lokesh - Yuvagalam: మరోసారి అడ్డుకున్న పోలీసులు.. స్టూల్పైనే నిల్చుని నిరసన తెలిపిన లోకేశ్
-
India News
Mallikarjun Kharge: వాజ్పేయీ మాటలు ఇంకా రికార్డుల్లోనే..’: ప్రసంగ పదాల తొలగింపుపై ఖర్గే
-
Sports News
IND vs AUS: రివర్స్ స్వీప్ ఆడబోయి క్యారీ బౌల్డ్.. అశ్విన్ ఖాతాలో వికెట్
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Politics News
ECI: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా.. షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ
-
Movies News
Samyuktha: మా నాన్న ఇంటి పేరు మాకొద్దు.. అందుకే తీసేశాం: సంయుక్త