ఎంపీకి 25.. అసెంబ్లీకి 148 నామినేషన్లు
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 148 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు.
అనకాపల్లి పట్టణం, న్యూస్టుడే: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 148 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అనకాపల్లి నుంచి 30 మంది, నర్సీపట్నం- 22 పాయకరావుపేట- 18, మాడుగుల- 29, చోడవరం- 15, ఎలమంచిలి- 34 మంది నామినేషన్లు దాఖలు చేశారు.
అనకాపల్లి పార్లమెంట్ ఎంపీ స్థానానికి 25 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈనెల 18 నుంచి 25 వరకు జరిగిన నామినేషన్ ప్రక్రియలో జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవికి నామినేషన్ పత్రాలను అందజేశారు. భాజపా నుంచి సీఎం రమేశ్, ఇతనికి డమ్మీగా ఆయన సతీమణి శ్రీదేవి నామినేషన్ వేశారు. వైకాపా నుంచి బూడి ముత్యాలనాయుడు, డమ్మీగా బీవీ సత్యవతి, కాంగ్రెస్- వేగి వెంకటేష్ నామినేషన్లు వేశారు. వీరితో పాటుగా సమాజ్వాజ్ పార్టీ, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా, భారత్ యువజన చైతన్య పార్టీ, జై భారత్ నేషనల్ పార్టీ, దళిత బహుజన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం రమేశ్పై దాడి.. జగన్ ఫ్రస్టేషన్కు ఉదాహరణ: గంటా శ్రీనివాసరావు
[ 05-05-2024]
అనకాపల్లి లోక్సభ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్పై దాడిని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఖండించారు. -
జనం ఆస్తులు.. జగన్ గుప్పిట్లోకి!!
[ 05-05-2024]
సరిహద్దు రాళ్లపై జగన్ బొమ్మేస్తే... ఇదెక్కడి చోద్యమనుకున్నారు పట్టాదారు పాసుపుస్తకాలపై సీఎం చిత్రం ముద్రిస్తే... తిట్టుకుంటూనే తీసుకున్నారు! రీ సర్వే చేసి కొలతలు వేస్తే... అన్నీ తప్పులేనని తల బాదుకున్నారు! ఇవన్నీ.. -
ప్రధాని సభకు భారీగా జనసమీకరణ
[ 05-05-2024]
అనకాపల్లిలో ఈనెల 6న జరగనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభకు విశాఖ నుంచి భారీగా జన సమీకరణ చేయాలని తెదేపా, భాజపా, జనసేన నాయకులు నిర్ణయించారు. -
ఒక్కో విద్యార్థికి రూ.15వేలు ఇస్తాం.. : పల్లా
[ 05-05-2024]
తెదేపా కూటమి ప్రభుత్వంలో బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామని గాజువాక తెదేపా అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఆయన 68వ వార్డు మింది గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. -
ఆటల ప్రాజెక్టు.. అటకెక్కించిన జగన్..!
[ 05-05-2024]
‘గమ్య నగరి’గా పేరుగాంచిన విశాఖలో భారీ సమీకృత క్రీడల ప్రాంగణం (ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్) నిర్మించాలని గత తెదేపా ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు ప్రతిపాదనలూ సిద్ధం చేసింది. -
ఐటీనా.. అదెక్కడుంది..!
[ 05-05-2024]
యువతకు అత్యధిక ఉద్యోగాలు కల్పించే ఐటీ రంగం జగన్ పాలనలో కుదేలైంది. చంద్రబాబు హయాంలో విశాఖలోని ఐటీ హిల్స్పై నెలకొల్పిన సంస్థలు ప్రస్తుతం ఎన్ని ఉన్నాయో తెలియని పరిస్థితి. -
బాలుడి ప్రతిభకు గుర్తింపు
[ 05-05-2024]
ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో శ్రీప్రకాష్ విద్యార్థి బి.రియాన్ష్కు స్థానం దక్కింది. యూకేజీ చదువుతున్న రియాన్ష్ ఆన్లైన్ ద్వారా జరిగిన ఎంపికలో 9 సెకన్లలో దక్షిణ అమెరికా ఖండంలోని 13 దేశాల జెండాలను గుర్తించాడు. -
ఈ కార్డులుంటే ఓటెయ్యొచ్చు
[ 05-05-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మే 13న జరిగే పోలింగ్లో 11 రకాల గుర్తింపు కార్డులతో ఓటు హక్కు వినియోగించుకోవచ్చని డీఆర్వో బి.దయానిధి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
ప్రజాస్వామ్యం ‘బూడి’దైంది!
[ 05-05-2024]
ఎన్నికల్లో ప్రచారం చేసుకునే భాజపా నేతల హక్కును హరించడమే కాకుండా బావమరిది, కన్న కొడుకుపై ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు దౌర్జన్యానికి దిగారు. -
ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలి
[ 05-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 6న సాయంత్రం నిర్వహించనున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభను విజయవంతం చేయాలని అనకాపల్లి పార్లమెంట్ భాజపా అభ్యర్థి సీఎం రమేశ్ కోరారు. -
‘భూయాజమాన్య హక్కు చట్టాన్ని రద్దు చేస్తాం’
[ 05-05-2024]
తెదేపా అధికారంలోకి రాగానే భూయాజమాన్య హక్కు చట్టాన్ని రద్దు చేస్తామని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు హామీ ఇచ్చారు. బలిఘట్టం గాంధీబొమ్మ సెంటర్లో శనివారం రాత్రి ప్రచార సభలో ప్రసంగిస్తూ.. -
సీఎం రమేశ్ గెలుపుతో పారిశ్రామిక వృద్ధి
[ 05-05-2024]
అనకాపల్లి ఎంపీగా సీఎం రమేశ్ గెలుపుతో పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధి చెందుతుందని సినీ నిర్మాత నట్టి కుమార్ పేర్కొన్నారు. చోడవరంలో శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. -
అరాచక పాలనపై పోరాడే సమయమిది
[ 05-05-2024]
రాష్ట్రంలో అభివృద్ధి కావాలో, అరాచకం కావాలో ప్రజలే తేల్చుకోవాలని తెదేపా పొలిట్బ్యారో సభ్యుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఎలమంచిలిలో కూటమి అభ్యర్థి సుందరపు విజయ్కుమార్కు మద్దతుగా శనివారం ఎన్నికల ప్రచార సభలో బాలయ్య పాల్గొని ప్రసంగించారు. -
కూటమి గెలుపుతోనే భవన నిర్మాణ కార్మికులకు మేలు
[ 05-05-2024]
కూటమి ప్రభుత్వం కొలువుదీరితే భవన నిర్మాణ కార్మికులకు మంచి రోజులు వస్తామని కూటమి అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేశ్ అన్నారు. అనకాపల్లి సర్వకామదాంబ పార్కు వద్ద శనివారం భవన నిర్మాణ కార్మికులతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
కూటమి బలం చాటుదాం
[ 05-05-2024]
-
డాక్టర్ జగన్మోసంరెడ్డి
[ 05-05-2024]
అర్థ రూపాయి ఖర్చుపెట్టి రూ. 500తో ప్రచారం చేసుకుంటారు జగన్. వైద్య, ఆరోగ్య శాఖలో నాడు-నేడు, ఫ్యామిలీ ఫిజీషియన్, ఆరోగ్య సురక్ష అంటూ ప్రచార ఆర్భాటం చేసుకున్నారే తప్ప వాటితో రోగులకు మేలు జరిగిందే లేదు. -
జగన్ పాలనలో పరిశ్రమలు పోయాయ్
[ 05-05-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాలనలో ఒక్క పరిశ్రమ రాలేదని, ఉన్నవి పోయాయని సినీ హీరో నారా రోహిత్ ఆరోపించారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
ఎప్పుడూ తెలుపు రంగు ‘టీ-షర్ట్’ ఎందుకు..? రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే..
-
హాసన సెక్స్ స్కాం.. ప్రజ్వల్పై బ్లూ కార్నర్ నోటీసు జారీ!
-
‘నీట్ ప్రశ్నపత్రం లీక్’ అంటూ ప్రచారం.. ఎన్టీఏ రియాక్షన్ ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
పొరుగు దేశాలతో బంధాలు కొన్ని సందర్భాల్లో క్లిష్టమే..: ఎస్ జైశంకర్