‘భద్రకాళి’లో ముగిసిన వసంత నవరాత్రులు
శ్రీభద్రకాళి దేవాలయంలో గురువారం రాత్రి శ్రీసీతారాముల కల్యాణం కమనీయంగా జరిగింది. వివిధ రకాలైన పూలు, ముత్యాల తలంబ్రాలు, నైవేద్యాలు సమర్పించారు.
తాళి బొట్టు చూపుతున్న వేదపండితుడు
రంగంపేట, న్యూస్టుడే: శ్రీభద్రకాళి దేవాలయంలో గురువారం రాత్రి శ్రీసీతారాముల కల్యాణం కమనీయంగా జరిగింది. వివిధ రకాలైన పూలు, ముత్యాల తలంబ్రాలు, నైవేద్యాలు సమర్పించారు. ప్రధానార్చకుడు శేషు ఆధ్వర్యంలో ఉదయం సుప్రభాత సేవ, నిత్యాహ్నికం, వసంత నవరాత్ర విశేష పూజాలు నిర్వహించారు. రాత్రి 8 గంటలకు స్వప్న మండపంలో జరిగిన సీతారాముల కల్యాణోత్సవంతో వసంత నవరాత్రులు ముగిశాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Spider Man: ‘స్పైడర్ మ్యాన్’ అభిమానులకు తీపి కబురు
-
Sports News
MS Dhoni: విజయవంతంగా ధోని మోకాలికి శస్త్రచికిత్స
-
Crime News
Kurnool: జగన్ ప్రసంగిస్తుండగా యువకుడిపై పోలీసుల దాడి
-
Sports News
IND vs PAK: కుర్రాళ్లు కేక.. ఫైనల్లో పాకిస్థాన్పై విజయం
-
Ap-top-news News
Amaravati: పనులే పూర్తి కాలేదు.. గృహ ప్రవేశాలు చేయమంటే ఎలా?
-
Politics News
Bhimavaram: భీమవరంలో జనసేన-వైకాపా ఫ్లెక్సీ వార్