వర్జీనియా పొగాకు గరిష్ఠ ధర రూ.263
వర్జీనియా పొగాకుకు శుక్రవారం నాటి వేలంలో కిలో రూ.263 గరిష్ఠ ధర లభించింది. గత కొన్ని రోజులుగా పొగాకు ధరల్లో పెరుగుదల నమోదవుతోంది.
జంగారెడ్డిగూడెం, న్యూస్టుడే : వర్జీనియా పొగాకుకు శుక్రవారం నాటి వేలంలో కిలో రూ.263 గరిష్ఠ ధర లభించింది. గత కొన్ని రోజులుగా పొగాకు ధరల్లో పెరుగుదల నమోదవుతోంది. శుక్రవారం గోపాలపురం వేలం కేంద్రంలో రూ.263 అత్యధిక ధర లభించింది. కొయ్యలగూడెం రూ.262, దేవరపల్లి రూ.261, జంగారెడ్డిగూడెం ఒకటి, రెండు కేంద్రాల్లో రూ.260 చొప్పున గరిష్ఠ ధర పలికింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలింగ్ కేంద్రాల ఎంపిక ఇలాగేనా?
[ 02-05-2024]
పాలకొల్లు నియోజకవర్గంలో పలు పోలింగ్ కేంద్రాల ఎంపికపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలింగ్కు 10 రోజులు మాత్రమే ఉండటంతో ఆయా కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణ సజావుగా సాగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
జగన్ జమానాలో దగా పడ్డ కౌలురైతు
[ 02-05-2024]
విపత్తులకు పంట దెబ్బతిన్నా అందని పరిహారంః ప్రతి రైతుకూ చెబుతున్నా. అధికారంలోకి రాగానే గుర్తింపు కార్డులు ఇస్తాం. వడ్డీ లేకుండా బ్యాంకు రుణాలు వచ్చేలా చేస్తాం. వారికి అన్ని రకాలుగా తోడుంటాం. -
జగనొస్తే నరకం చూడాల్సిందే!
[ 02-05-2024]
ముఖ్యమంత్రి జగన్ బుధవారం ఏలూరు లో నిర్వహించిన సిద్ధం సభ నగర ప్రజలకు నరకం చూపించింది. -
నీకు కప్పం తప్ప ఇల్లు కట్టలేకపోయాం!
[ 02-05-2024]
ఇనుముతో సమానంగా ఇసుక ధరలు పెరగడంతో సామాన్య, మధ్య తరగతి వర్గాలు భవన నిర్మాణానికి వెనకడుగు వేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 12 ఇసుక రీచ్లు ఉన్నాయి. -
ఈసురోమంటూ... ఏమిటి మాకీ బాధ
[ 02-05-2024]
ఒకదాని తర్వాత ఒకటిగా ఆకాశాన్నంటిన ధరల్లో నదుల్లో ఉండే ఇసుకను తీసుకెళ్లి కొండమీద కూర్చోబెట్టిన జగన్ ప్రభుత్వంలో సొంతిల్లు అయ్యేపనికాదని మా ఇంటి నిర్మాణాన్ని సగంలో నిలిపివేశాం. -
రైల్వే గేటును ఢీకొన్న లారీ
[ 02-05-2024]
ఉంగుటూరు రైల్వే గేటును బుధవారం ఊక లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టడంతో పుణె నుంచి భువనేశ్వర్ వెళ్తున్న సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్, గూడ్స్ రైలు కొద్ది సేపు ఉంగుటూరులో నిలిచాయి. -
కల్యాణం.. వైభోగం
[ 02-05-2024]
పారిజాతగిరి ఆలయంలో బుధవారం పద్మావతి, గోదాదేవి సమేత శ్రీనివాసుని కల్యాణం వైభవంగా నిర్వహించారు. -
హామీల మోత.. కొర్రీలతో కోత!
[ 02-05-2024]
‘చదువు భారంగా మారకూడదు. ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందినీ బడికి పంపండి. అందరికీ రూ.15 వేల చొప్పున ఇస్తాం.’ ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీ ఇది. -
ఉప్పు రైతు బతుకు చేదు
[ 02-05-2024]
ఎలాంటి వంటకమైనా ఉప్పు లేనిదే రుచి ఉండదు. అది సాగు చేసే రైతు బతుకు మాత్రం చప్పగా మారింది. తరతరాలుగా దాన్నే నమ్ముకున్న వారి జీవితాలు కన్నీటి కడలిలో కరిగిపోతున్నాయి -
పథకాల బాకానే.. ప్రగతి ఊసేది
[ 02-05-2024]
సీఎం ఏలూరు సభలో పథకాల గురించి బాకాలుదటం తప్ప..జిల్లాకు చేసిన అభివృద్ధి గురించి నోరెత్తలేదు. ఎన్నికల ప్రచారం నిమిత్తం బుధవారం సాయంత్రం ఏలూరు అగ్నిమాపక కూడలిలో నిర్వహించిన ఈ సభంలో ఆయన చేసిన 40 నిమిషాల ప్రసంగంలో జిల్లా, నియోజకవర్గం గురించి నాలుగు మాటల్లేవు. -
అప్పు తీర్చే విషయంలో ఘర్షణ.. భర్త చేతిలో హతం
[ 02-05-2024]
తన మాట కాదన్నందుకు కట్టుకున్న భార్యను కడతేర్చిన ఘటన జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో చోటుచేసుకుంది. -
ఓటర్లకు బిర్యానీ గాలం
[ 02-05-2024]
ఆచంట నియోజకవర్గంలో వైకాపా ప్రచారంలో పాల్గొన్న కార్యకర్తలతోపాటు ఓటర్లను కూడా రకరకాల ప్రలోభాలకు గురి చేస్తోంది. ఆచంట పరిధిలో సిట్టింగ్ ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు బుధవారం ఆచంటలోని చినపేట, కొత్తూరు సెంటర్, కాపులపాలెం, బొంతువారిపాలెం, కోనపోతుగుంట, మానేవారిపాలెం, రావిగుంట, బాలంవారిపాలెం, కసరత్తుగుంట తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం
[ 02-05-2024]
రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం ఉంటుందని భాజపా నరసాపురం ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ, తెదేపా ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు -
జగన్ పాలనలో నిర్మాణ రంగం కుదేలు
[ 02-05-2024]
అయిదేళ్ల జగన్ పాలనలో నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైందని జనసేన భీమవరం నియోజకవర్గ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు(అంజిబాబు) అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
97.76% రూ.2వేల నోట్లు వెనక్కి: ఆర్బీఐ
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
8న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి ఇదే..