పార్లమెంట్కు 2, అసెంబ్లీకి 6
జిల్లాలో రెండో రోజు శుక్రవారం నామపత్రాల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కావూరి లావణ్య, స్వతంత్ర అభ్యర్థిగా బొకినాల కోటేశ్వరరావు నామపత్రాలను సమర్పించారు.
రెండో రోజు 8 నామినేషన్లు దాఖలు
ఏలూరు కలెక్టరేట్, న్యూస్టుడే: జిల్లాలో రెండో రోజు శుక్రవారం నామపత్రాల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కావూరి లావణ్య, స్వతంత్ర అభ్యర్థిగా బొకినాల కోటేశ్వరరావు నామపత్రాలను సమర్పించారు. ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున పత్సమట్ల ధర్మరాజు, దెందులూరు నుంచి వైకాపా అభ్యర్థిగా కొఠారు అబ్బయ్య చౌదరి, నూజివీడు నుంచి వైకాపా తరఫున మేకా వెంకట ప్రతాప అప్పారావు, కైకలూరు నుంచి జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బొడ్డు నోబుల్తో పాటు బొడ్డు జీవన్ డానియేల్ నోబుల్, జై భీమ్ పార్టీ తరఫున గొంతుపులుగు సతీశ్ కుమార్ నామపత్రాలు దాఖలు చేశారు. ఏలూరు, చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల్లో నామపత్రాలు దాఖలు కాలేదు.
మొత్తం 15 .. జిల్లాలో నామపత్రాల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. తొలిరోజు ఏడుగురు దాఖలు చేయగా.. రెండో రోజు ఎనిమిది 8 మంది సమర్పించారు. రెండు రోజుల్లో మొత్తం 15 దాఖలయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలింగ్ కేంద్రాల ఎంపిక ఇలాగేనా?
[ 02-05-2024]
పాలకొల్లు నియోజకవర్గంలో పలు పోలింగ్ కేంద్రాల ఎంపికపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలింగ్కు 10 రోజులు మాత్రమే ఉండటంతో ఆయా కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణ సజావుగా సాగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
జగన్ జమానాలో దగా పడ్డ కౌలురైతు
[ 02-05-2024]
విపత్తులకు పంట దెబ్బతిన్నా అందని పరిహారంః ప్రతి రైతుకూ చెబుతున్నా. అధికారంలోకి రాగానే గుర్తింపు కార్డులు ఇస్తాం. వడ్డీ లేకుండా బ్యాంకు రుణాలు వచ్చేలా చేస్తాం. వారికి అన్ని రకాలుగా తోడుంటాం. -
జగనొస్తే నరకం చూడాల్సిందే!
[ 02-05-2024]
ముఖ్యమంత్రి జగన్ బుధవారం ఏలూరు లో నిర్వహించిన సిద్ధం సభ నగర ప్రజలకు నరకం చూపించింది. -
నీకు కప్పం తప్ప ఇల్లు కట్టలేకపోయాం!
[ 02-05-2024]
ఇనుముతో సమానంగా ఇసుక ధరలు పెరగడంతో సామాన్య, మధ్య తరగతి వర్గాలు భవన నిర్మాణానికి వెనకడుగు వేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 12 ఇసుక రీచ్లు ఉన్నాయి. -
ఈసురోమంటూ... ఏమిటి మాకీ బాధ
[ 02-05-2024]
ఒకదాని తర్వాత ఒకటిగా ఆకాశాన్నంటిన ధరల్లో నదుల్లో ఉండే ఇసుకను తీసుకెళ్లి కొండమీద కూర్చోబెట్టిన జగన్ ప్రభుత్వంలో సొంతిల్లు అయ్యేపనికాదని మా ఇంటి నిర్మాణాన్ని సగంలో నిలిపివేశాం. -
రైల్వే గేటును ఢీకొన్న లారీ
[ 02-05-2024]
ఉంగుటూరు రైల్వే గేటును బుధవారం ఊక లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టడంతో పుణె నుంచి భువనేశ్వర్ వెళ్తున్న సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్, గూడ్స్ రైలు కొద్ది సేపు ఉంగుటూరులో నిలిచాయి. -
కల్యాణం.. వైభోగం
[ 02-05-2024]
పారిజాతగిరి ఆలయంలో బుధవారం పద్మావతి, గోదాదేవి సమేత శ్రీనివాసుని కల్యాణం వైభవంగా నిర్వహించారు. -
హామీల మోత.. కొర్రీలతో కోత!
[ 02-05-2024]
‘చదువు భారంగా మారకూడదు. ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందినీ బడికి పంపండి. అందరికీ రూ.15 వేల చొప్పున ఇస్తాం.’ ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీ ఇది. -
ఉప్పు రైతు బతుకు చేదు
[ 02-05-2024]
ఎలాంటి వంటకమైనా ఉప్పు లేనిదే రుచి ఉండదు. అది సాగు చేసే రైతు బతుకు మాత్రం చప్పగా మారింది. తరతరాలుగా దాన్నే నమ్ముకున్న వారి జీవితాలు కన్నీటి కడలిలో కరిగిపోతున్నాయి -
పథకాల బాకానే.. ప్రగతి ఊసేది
[ 02-05-2024]
సీఎం ఏలూరు సభలో పథకాల గురించి బాకాలుదటం తప్ప..జిల్లాకు చేసిన అభివృద్ధి గురించి నోరెత్తలేదు. ఎన్నికల ప్రచారం నిమిత్తం బుధవారం సాయంత్రం ఏలూరు అగ్నిమాపక కూడలిలో నిర్వహించిన ఈ సభంలో ఆయన చేసిన 40 నిమిషాల ప్రసంగంలో జిల్లా, నియోజకవర్గం గురించి నాలుగు మాటల్లేవు. -
అప్పు తీర్చే విషయంలో ఘర్షణ.. భర్త చేతిలో హతం
[ 02-05-2024]
తన మాట కాదన్నందుకు కట్టుకున్న భార్యను కడతేర్చిన ఘటన జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో చోటుచేసుకుంది. -
ఓటర్లకు బిర్యానీ గాలం
[ 02-05-2024]
ఆచంట నియోజకవర్గంలో వైకాపా ప్రచారంలో పాల్గొన్న కార్యకర్తలతోపాటు ఓటర్లను కూడా రకరకాల ప్రలోభాలకు గురి చేస్తోంది. ఆచంట పరిధిలో సిట్టింగ్ ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు బుధవారం ఆచంటలోని చినపేట, కొత్తూరు సెంటర్, కాపులపాలెం, బొంతువారిపాలెం, కోనపోతుగుంట, మానేవారిపాలెం, రావిగుంట, బాలంవారిపాలెం, కసరత్తుగుంట తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం
[ 02-05-2024]
రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం ఉంటుందని భాజపా నరసాపురం ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ, తెదేపా ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు -
జగన్ పాలనలో నిర్మాణ రంగం కుదేలు
[ 02-05-2024]
అయిదేళ్ల జగన్ పాలనలో నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైందని జనసేన భీమవరం నియోజకవర్గ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు(అంజిబాబు) అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి.. 2 నెలల వ్యవధిలో రెండోది
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
లావుగా ఉన్నాడని కొడుకుతో బలవంతంగా ట్రెడ్మిల్.. ఆరేళ్ల బాలుడి మృతి
-
మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరుల వీరంగం