వంకలోపడి మహిళ మృతి
స్థానిక రామారాజు వంకలో ప్రమాదవశాత్తు పడి మహిళ సాకె దివ్య(26) మృతి చెందినట్లు ఎస్సై జయరాములు తెలిపారు. పోలీసుల వివరాల మేరకు నల్లగుట్టపల్లె పంచాయతీ రామాపురానికి చెందిన సాకె దివ్య
రామాపురం, న్యూస్టుడే: స్థానిక రామారాజు వంకలో ప్రమాదవశాత్తు పడి మహిళ సాకె దివ్య(26) మృతి చెందినట్లు ఎస్సై జయరాములు తెలిపారు. పోలీసుల వివరాల మేరకు నల్లగుట్టపల్లె పంచాయతీ రామాపురానికి చెందిన సాకె దివ్య మతిస్థిమితం లేకుండా తిరుగుతూ ఉండేదని తెలిపారు. ఆదివారం నది వద్దకు వెళ్లిన ఆమె ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందిందని పేర్కొన్నారు. నదిలో మృతదేహం తేలియాడుతుండటంతో గుర్తించామన్నారు. తండ్రి సుబ్బరాయుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తేదేపాలో చేరిన పలు కుటుంబాలు
[ 06-05-2024]
మండలంలోని ఎగువరామాపురంలో సోమవారం మాజీ ఎమ్మెల్యే విజయమ్మ సమక్షంలో వైకాపా నుంచి తెదేపాలోకి పలు కుటుంబాలు చేరారు. -
అవినాష్ మాదిరి అర్ధరాత్రి గొడ్డలి రాజకీయాలు మాకు తెలియదు: వైఎస్ షర్మిల
[ 06-05-2024]
తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును సీబీఐ ఛార్జిషీట్లో పెట్టిన వారికి ఏఏజీ పదవి ఇచ్చారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. -
స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోండి
[ 06-05-2024]
ఏపీలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఎస్సై నాగమురళీ అన్నారు. -
‘వచ్చేది వైకాపా ప్రభుత్వమే... మాట వినకపోతే చంపేస్తా’
[ 06-05-2024]
మళ్లీ అధికారంలోకి వచ్చేది వైకాపా ప్రభుత్వమేనని, మాట వినకపోతే చంపేస్తానని వైకాపా నాయకుడు వడ్ల దాదాపీర్ వేధిస్తున్నారంటూ ప్రొద్దుటూరుకు చెందిన ఓ యువతి ఆరోపించారు. -
జగనాసురుడి భూదందా... జనం ఆస్తులు గోవిందా..!
[ 06-05-2024]
వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట: మండలం కొత్త మాధవరానికి చెందిన సుబ్బారావుకు 3.10 ఎకరాలుంది. కుటుంబ సభ్యులకు అనారోగ్య కారణాలతో వైద్య ఖర్చులకు అప్పులు చేశారు. అప్పుల్ని తీర్చడానికి ఉన్న పొలాన్ని విక్రయించడానికి బేరం పెట్టారు. -
దస్తగిరి ప్రచార వాహనంపై రాళ్ల దాడి
[ 06-05-2024]
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు అప్రూవర్, జై భీంరామ్ భారత్ పార్టీ పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థి దస్తగిరి ప్రచార వాహనంపై ఆదివారం సాయంత్రం పులివెందులలో అల్లరి మూకలు దాడి చేశాయి. -
కుటుంబ సమేతంగా పెద్దిరెడ్డి దోపిడీ!
[ 06-05-2024]
‘వనరులన్నీ తన కుటుంబం చేతుల్లో పెట్టుకుని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భారీ దోపిడీ చేస్తున్నాడు. ఒక్క క్వారీ కూడా వేరే వాళ్ల చేతుల్లో లేదు. అన్నీ పెద్దిరెడ్డి కుటుంబానికే ఉన్నాయి. -
అవినీతిరహిత పాలన భాజపా నినాదం
[ 06-05-2024]
అవినీతి రహిత పాలన భాజపా నినాదమని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ అన్నారు. ఎర్రగుంట్ల మండలం తిప్పలూరులో ఆదివారం నిర్వహించిన ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారసభ, విస్తృత కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. -
పోస్టల్ బ్యాలట్ పోలింగ్ 84.05 శాతం నమోదు
[ 06-05-2024]
జిల్లా వ్యాప్తంగా పోస్టల్ బ్యాలట్ ఓటింగ్ ప్రక్రియ ఆదివారం నిర్వహించారు. మొత్తం 84.05 శాతం పోలింగ్ నమోదైంది. అందులో భాగంగా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గంలో 1904 మంది ఓటర్లు ఉండగా, 1,661 మంది ఓటుహక్కు (87.24 శాతం) వినియోగించుకున్నారు. -
పోలీసులపై ఎమ్మెల్యే రాచమల్లు బావమరిది జులుం
[ 06-05-2024]
ప్రొద్దుటూరు పట్టణంలోని అనిబిసెంట్ పురపాలక ఉన్నత పాఠశాల ఆవరణంలో పోస్టల్ బ్యాలట్ ఓటింగ్ కోసం ఆదివారం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు సమీపంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి, వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు బావమరిది పి.మునిరెడ్డి అలియాస్ బంగారురెడ్డి పలుదఫాలుగా పోలీసు అధికారులతో వాగ్వాదం చేశారు. -
వైకాపా పాలన... పసిడిపురి వాసుల ఆవేదన
[ 06-05-2024]
ప్రొద్దుటూరు బంగారం, వస్త్ర వ్యాపార రంగంలో రెండో ముంబయిగా పేరుంది. ఇంతటి ప్రాధాన్యం కల్గిన పట్టణం ప్రవేశ, ప్రధాన అంతర్గత రాదారులు అధ్వానంగా ఉన్నాయి. -
ఎస్సీ వర్గీకరణ జరగాలంటే వైకాపా ఓడిపోవాల్సిందే
[ 06-05-2024]
ఎస్సీ వర్గీకరణ జరగాలంటే సార్వత్రిక ఎన్నికల్లో వైకాపాను ఓడించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ, తెదేపా రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి పిలుపునిచ్చారు. -
చంద్రబాబు సభకు వెళ్లారని దాడి
[ 06-05-2024]
తంబళ్లపల్లె నియోజకవర్గంలో వైకాపా నేతల అరాచకాలు తారస్థాయికి చేరుకున్నాయి. అంగళ్లులో ఆదివారం తెదేపా అధినేత చంద్రబాబు బహిరంగ సభ విజయవంతం కావడాన్ని వైకాపా నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. -
పోస్టల్ బ్యాలెట్కు పోటెత్తిన ఓటర్లు
[ 06-05-2024]
జిల్లాలో తొలి రోజు ఆదివారం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కు ఉద్యోగులు పోటెత్తారు. ఉదయం 8 గంటల నుంచే నియోజకవర్గ కేంద్రాల్లో వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. -
రాజంపేటలో గందరగోళం
[ 06-05-2024]
రాజంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్లో గందరగోళం నెలకొంది. ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏర్పాటు చేసిన బూత్లో సాయంత్రం 6.30 గంటలకు పోలింగ్ ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
రైతు భరోసా నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
-
ఇరాన్లో వేధింపులు తట్టుకోలేక.. పడవతో సహా భారత్కు చేరుకొన్న మత్స్యకారులు..!
-
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్న్యూస్.. ఆగస్టు నుంచి 4జీ సేవలు