రెండో రోజూ ప్రయాణికులకు తిప్పలే
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సభలకు జిల్లా నుంచి బస్సులు కేటాయించడంతో వరుసగా రెండోరోజూ గురువారం ప్రయాణికులకు తిప్పలు తప్పలేదు.
బస్సుల కోసం కడప ఆర్టీసీ బస్టాండులో ప్రయాణికుల పడిగాపులు
కడప, చిన్నచౌకు, న్యూస్టుడే: ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సభలకు జిల్లా నుంచి బస్సులు కేటాయించడంతో వరుసగా రెండోరోజూ గురువారం ప్రయాణికులకు తిప్పలు తప్పలేదు. ప్రొద్దుటూరులో బుధవారం జరిగిన సభకు జిల్లా వ్యాప్తంగా ఆరు డిపోల పరిధిలో 90 బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు. నంద్యాలలో గురువారం నిర్వహించిన సభకు కూడా జిల్లా వ్యాప్తంగా 80 బస్సులను పంపించారు. తర్వాత ఎమ్మిగనూరులో సభ ఉంది. అది ముగిసిన తరువాత ఆదివారానికి అవి కడపకు వస్తాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో బస్సుల కొరత ఏర్పడింది. డైలీ సర్వీసులు లేకపోవడంతో బస్టాండులో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు పడిగాపులు కాశారు. రాయచోటి, నెల్లూరు, పులివెందుల, అనంతపురం, తదితర ప్రాంతాలకు బస్సుల్లేక నానా ఇబ్బందులు పడ్డారు. రోజువారీ విధులకు వెళ్లే వారు సొంత వాహనాల్లో వెళ్లాల్సి వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాపాలు చేసిన వారిని తొక్కిపడేయండి: బ్రదర్ అనిల్
[ 28-04-2024]
పాపాలు చేసిన వారిని తొక్కిపడేయాలని వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ పిలుపునిచ్చారు. -
భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించండి
[ 28-04-2024]
మండల కేంద్రంలో ఆదివారం భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జా రోశన్న కుమారుడు బొజ్జా కార్తీక్, తెదేపా, జనసేన, భాజపా శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
కిమ్ను తలదన్నే జగన్ సర్కారు... కిమ్మనకూడదు జనం నోరు..!
[ 28-04-2024]
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ పేరు వింటేనే మనకు అరాచక పాలన గుర్తుకొస్తుంది. దీనిని తలదన్నేలా రాష్ట్రంలో జగన్ పాలన భయభ్రాంతులకు గురిచేస్తోంది.... అఫ్ఘనిస్థాన్లో తాలిబన్ల ఆటవిక పాలనను సైతం మరిపిస్తోంది. -
యువత మరణాలు వైకాపా ప్రభుత్వ హత్యలే!
[ 28-04-2024]
‘అయిదేళ్ల పాటు ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమైన జగన్ను ఇంటికి పంపిస్తాం. యువత మరణాలన్నీ వైకాపా ప్రభుత్వ హత్యలే’ అని నిరుద్యోగ ఐకాస నాయకులు మండిపడ్డారు. -
ఎస్ఆర్బీసీ... తుంగలో తొక్కేసి..!
[ 28-04-2024]
సీఎం జగన్ సొంత జిల్లాలో సాగునీటి పనులకు మోక్షం కలగడంలేదు. ప్రధానంగా నిధుల్లేక నిలిచిపోయిన ఎస్ఆర్బీసీ (శ్రీశైలం కుడికాలువ) పనులు ఏళ్లుగా పడకేశాయి. -
నా అనుకున్న వాళ్లే మోసం చేశారు
[ 28-04-2024]
అజాతశత్రువుగా అందరి మన్ననలు పొందిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని అత్యంత కిరాతకంగా నరికి చంపిన వారికి శిక్ష పడే వరకు పోరాడుతూనే ఉంటానని ఆయన కుమార్తె సునీతారెడ్డి పేర్కొన్నారు. -
పుంగనూరు, తంబళ్లపల్లెలో మంత్రి పెద్దిరెడ్డి అరాచకాలు
[ 28-04-2024]
వైకాపా ప్రభుత్వంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం అరాచకాలకు, వనరుల దోపిడీలకు పాల్పడిందని మాజీ సీఎం, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి ఆరోపించారు. -
కూటమి జోష్!
[ 28-04-2024]
ఎన్నికలు సమీపిస్తుండటంతో కూటమి అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. టిక్కెట్ రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్న కీలక నేతలు రంగంలోకి దిగడం మరింత జోష్ నింపుతోంది. -
ఒట్టేసి ఒక మాట... ఓటేశాక ఒక మాట..!
[ 28-04-2024]
‘2019 ఎన్నికల ముందు పాదయాత్ర చేసిన అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం జగన్...నేను ఉన్నా.. నేను విన్నా.. అని చెప్పి ఓట్లు అడిగి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారు. -
జగన్ ఝలక్... కరెంట్ షాక్!
[ 28-04-2024]
వైకాపా పాలనలో విద్యుత్తు నియంత్రికలు, సామగ్రికి ధరాఘాతం తప్పడం లేదు. అస్మదీయులకు ఆయాచితంగా లబ్ధి కలిగించాలని ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. -
జగన్ దంపతులొచ్చి ప్రచారం చేసినా గెలుపు నాదే
[ 28-04-2024]
ఈ నెల 25వ తేదీన నామినేషన్ తర్వాత తలపెట్టిన కూటమి ర్యాలీ విజయవంతమైనందుకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. -
తెదేపాలో చేరికలు... విజయానికి సంకేతాలు
[ 28-04-2024]
తెదేపాలోకి పెద్దఎత్తున వైకాపా నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు చేరిపోతున్నారు. తమ మద్దతు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుకు పలుకుతున్నారు. మైదుకూరు పట్టణంలో 15వ వార్డుకు చెందిన వైకాపా నాయకులు బండి సుబ్బరాయుడు, బండి రాజాలు వారి అనుచరులతో శనివారం తెదేపాలో చేరారు. -
క్రీడా మైదానం...రాచమల్లుకు ఆదాయం
[ 28-04-2024]
ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని పంచుతూ, క్రీడాభివృద్ధికి ఎంతో దోహదపడే ప్రొద్దుటూరు అనిబిసెంటు పురపాలక బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానం అధ్వానంగా మారింది.
తాజా వార్తలు (Latest News)
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
-
వెంకటగిరిలోజగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
-
నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మౌనమా?: రాహుల్పై మోదీ ధ్వజం