పింఛన్లను ఒకటో తేదీన ఇంటివద్దే అందించాలి
వృద్ధులు, వికలాంగులు, వితంతు, ఒంటరి మహిళలు, చేనేత కార్మిక, మత్స్యకార, డప్పు కళాకారులకు మే ఒకటో తేదీన, లబ్ధిదారుల ఇంటివద్దే పింఛన్లను అందించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు
ఈనాడు డిజిటల్, అమరావతి: వృద్ధులు, వికలాంగులు, వితంతు, ఒంటరి మహిళలు, చేనేత కార్మిక, మత్స్యకార, డప్పు కళాకారులకు మే ఒకటో తేదీన, లబ్ధిదారుల ఇంటివద్దే పింఛన్లను అందించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో వృద్ధులు, వికలాంగులు బయటికి రాలేని పరిస్థితి నెలకొందని గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ‘ సిబ్బందికి ఇతర విధులు అప్పగించకుండా, సరిపడ నగదు ముందుగానే అందేలా చర్యలు తీసుకోవాలి’ అని శ్రీనివాసరావు ప్రకటనలో పేర్కొన్నారు.
సామాజిక భద్రతా పింఛన్లను మే 1న ఇంటి వద్దనే ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. ఇప్పటి నుంచే తగిన చర్యలు చేపట్టి లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా చూడాలని గురువారం ఓ ప్రకటనలో కోరారు. సచివాలయ, రెవెన్యూ సిబ్బందిని ఇంటింటికీ పింఛన్ల పంపిణీకి వినియోగించాలని సూచించారు.
మేడే నిర్వహణకు సీఈఓ అనుమతి
మేడే రోజు రాష్ట్ర వ్యాప్తంగా జెండాలు ఆవిష్కరించి, ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అనుమతివ్వాలని ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనాకు సీపీఎం నేతలు వెంకటేశ్వరరావు, జయరాం గురువారం వినతిపత్రం అందించారు. దీనికి సీఈఓ సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావుకు లేఖ రాశారు. ‘ఎన్నికల ప్రచారం, ఎన్నికల ఉపన్యాసాలు లేకుండా ప్రదర్శనలు, బహిరంగ సభలు నిర్వహించుకోవచ్చు. వాటికి సంబంధిత అధికారుల నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవాలి’ అని సీఈఓ సూచించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియపై పలుచోట్ల ఉద్యోగుల ఆగ్రహం
ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో పలుచోట్ల గందరగోళం నెలకొంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. -
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవ్: సీఈవో ముకేశ్కుమార్ మీనా
ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ముకేశ్కుమార్ మీనా స్పష్టం చేశారు. -
వివేకా హత్య.. రూ.40కోట్లు చేతులు మారినట్లు ఆధారాలు: షర్మిల
వివేకా హత్య కేసు (Viveka Murder Case)లో సాక్ష్యాలు తుడిచేస్తుంటే ఎంపీ అవినాష్రెడ్డి ఎందుకు మౌనం వహించారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ప్రశ్నించారు. -
బనగానపల్లిలో తెదేపా, వైకాపా వర్గాల మధ్య ఘర్షణ.. రాళ్లదాడిలో ఆరుగురికి గాయాలు
తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణతో నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
వైకాపా మూకదాడితో విజయవాడ వాసుల బెంబేలు
విజయవాడ విశాలాంధ్రకాలనీలో ఎస్టీ ఉద్యోగి మనోజ్కుమార్పై వైకాపా మూక దాడికి సంబంధించి ఎన్నికల సంఘం స్పందించింది. పోస్టల్ బ్యాలట్ ఓటు వేయడానికి వైకాపా ఇచ్చిన డబ్బు తీసుకోలేదని మనోజ్కుమార్పై ఆదివారం వైకాపా నాయకులు మూకుమ్మడిగా దాడిచేసిన విషయం తెలిసిందే. -
విశాఖ తీరంలో కూటమి విజయవిహారమే!
జగన్ ఐదేళ్ల పాలనలో విశాఖ సాగర తీరం ఘోషిస్తూనే ఉంది. అది అల్పపీడనంలా ప్రారంభమై, వాయుగుండమై, తుపాను నుంచి ఉప్పెనలా మారబోతోంది. అధికార వైకాపాను ఉక్కిరిబిక్కిరి చేయబోతోంది. ప్రశాంత తీరమైన విశాఖను విధ్వంసం చేశారన్న ఆవేదన అడుగడుగునా వినిపిస్తోంది. -
వైకాపాను గెలిపించినందుకు చెప్పుతో కొట్టుకుంటున్నా!
‘వైకాపాకు ఓటేయొద్దంటూ ఎంత చెప్పినా అప్పట్లో మీరు వినలేదు. ఇప్పుడు ఈ పాలనలో ఎస్సీలకు తీవ్ర అన్యాయం జరిగింది’ అంటూ కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, జనసేన నాయకుడు టీవీ రామారావు చెప్పుతో కొట్టుకుని ఎస్సీల తరఫున పశ్చాత్తాపం ప్రకటించారు. -
కొడాలికి ‘కోడ్’ వర్తించదా?.. రంగా విగ్రహానికి ముసుగు తొలగించి మరీ దండలు
కృష్ణా జిల్లా గుడివాడ వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) ఎన్నికల ప్రచారంలో కోడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నా.. అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఆయన.. నామినేషన్ వేసే రోజే అధికారులు అనుమతించిన మార్గంలో కాకుండా తనకు నచ్చినట్లు వైకాపా శ్రేణులను మళ్లిస్తూ వెళ్లారు. -
ప్రచార రణంలో పంచ్లు!
‘వేసవిలోనే ఫ్యాన్ను నాలుగులోనో, ఐదులోనో పెట్టుకుంటాం. గాలి బాగా వస్తుంది. కానీ, కిందటి ఎన్నికల్లో ఫ్యాన్ను ఏకంగా ‘151’లో పెట్టారు. ఏమైంది.. ఇల్లు టాప్ లేచిపోయేలా.. జగన్ సర్కార్ విద్యుత్తు బిల్లులతో బాదేసింది. అందుకే.. ఇప్పుడు ఫ్యాన్ను 4లోనో, 5లోనో ఉంచండి’ -
పోస్టల్ బ్యాలట్ పోలింగ్పై అదే నిర్లక్ష్యం
నాలుగు రోజులుగా పోస్టల్ ఓట్ల ప్రక్రియ కొనసాగుతున్నా.. సమస్యలను పరిష్కరించడంలో ఎన్నికల సంఘం విఫలమవుతోంది. ప్రతి ఓటు విలువైనదేనని చెప్పే ఎన్నికల సంఘమే ఉద్యోగుల ఓట్లపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. -
ఓటర్లకు డబ్బు పంచిన కానిస్టేబుల్
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని పోస్టల్ బ్యాలట్ కేంద్రం వద్ద ఓటర్లకు డబ్బులు పంచుతున్న ఓ కానిస్టేబుల్ను తెదేపా శ్రేణులు అడ్డుకోవడంతో వైకాపా మూకలు గొడవకు దిగి, రాళ్ల దాడికి తెగబడ్డాయి. -
‘జీతంగా.. ప్రభుత్వ సొమ్ము’ విపక్షాలపై దుమ్ము
తన ఐదేళ్ల పాలనలో.. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి చేతులు రాలేదు.. ప్రైవేటులో ఉపాధి పెంచడానికీ మనసొప్పలేదు.. కానీ తనను పొగుడుతూ, ప్రతిపక్షాలను తిడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే.. తన ‘సామాజిక’ సైనికులకు మాత్రం.. జీతాల రూపంలో సర్కారు సొమ్మును కుమ్మరించారు జగన్. -
ఓటరు సమాచార చీటీలో స్వల్ప మార్పు
గతంలో ఓటరు సమాచార చీటీపై సంబంధిత వ్యక్తి ఫొటోతో పాటు అతని వివరాలు ఉండేవి. సంస్కరణలలో భాగంగా ఈ సారి ఎన్నికల సంఘం వాటిలో ఓ మార్పు చేసింది. ఫొటోను తొలగించి, ఆ స్థానంలో క్యూఆర్ కోడ్ పొందుపర్చింది. ప్రస్తుతం వాటిని బీఎల్వోలు ఇంటింటికీ పంచుతున్నారు. -
కత్తికట్టిన అధికార పక్షం కట్టు తప్పిన రాష్ట్రం..
తెదేపాకు మద్దతిస్తే చంపేస్తామంటున్నారు.. దాడులకు తెగబడుతున్నారు.. ఆ పార్టీ తరఫున ఏజెంట్లుగా కూర్చుంటే అంతు తేలుస్తామంటూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. అధికార పార్టీ సభలు, సమావేశాలు, ప్రదర్శనలకు వెళ్లని వారి ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలకు నిప్పు పెడుతున్నారు. -
పోస్టల్ బ్యాలట్కు బదులు ఈవీఎంపై సీఈవోకు తెదేపా నేతల ఫిర్యాదు
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో పోస్టల్ బ్యాలట్ పేపర్లు ఇవ్వాల్సింది పోయి తహసీల్దార్ ఏకంగా ఈవీఎంను ఉపయోగించారని సీఈవో ముకేశ్కుమార్మీనాకు తెదేపా నేతలు ఫిర్యాదు చేశారు. -
రాష్ట్రం నుంచి కాలకేయులను తరిమికొడదాం
రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకు తినే కాలకేయులను తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సినీ రచయిత కేవీ విజయేంద్రప్రసాద్ పిలుపునిచ్చారు. -
అక్రమాలపై ‘అనంత’ గర్జన
అనంతపురం జిల్లాలో ఈసారి అధికార వైకాపా ‘ఎత్తిపోతాది’ అని జనం గళమెత్తుతున్నారు. జిల్లాలో ఏదో ఒక చోట అధికార పార్టీ నేతలు నిత్యం చేసే అరాచకాలు, ఎమ్మెల్యేలపై అవినీతి, అక్రమాల ఆరోపణలతో విసుగు చెందిన ప్రజలు మార్పునకు జై కొడుతున్నారు. వైకాపాకు అంతటా ఎదురుగాలి వీస్తోంది. -
సాయి ధరమ్తేజ్ లక్ష్యంగానే వైకాపా వర్గీయుల దాడి!
కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో ఆదివారం వైకాపా శ్రేణులు చేసిన దాడి సినీ హీరో సాయి ధరమ్తేజ్ లక్ష్యంగానే జరిగినట్లు తేటతెల్లమవుతోంది. జనసేన అధినేత పవన్కల్యాణ్కు మద్దతుగా సాయి ధరమ్తేజ్ ప్రచారం నిర్వహించగా.. ఆయన కాన్వాయ్పై రాళ్ల దాడి జరిగింది. -
శభాష్.. ఓటు విలువ చాటారు!
వారున్న చోటుకు.. ఓటు వేసే ప్రాంతానికి చాలా దూరం. అయినా ఓటు హక్కు విలువ తెలిసి దూరభారమైనా.. వెళ్లి ఓటేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలానికి చెందిన ఉపాధ్యాయులు, ఉద్యోగులు.. -
కూటమికే కాపుల మద్దతు
ఎన్నికల్లో కాపుల మద్దతు తెదేపా, భాజపా, జనసేన కూటమికేనని కాపు సంఘం నేత వాసిరెడ్డి ఏసుదాసు స్పష్టం చేశారు. రాజకీయంగా, ఆర్థికంగా కాపులకు న్యాయం చేసింది తెదేపా అధినేత చంద్రబాబు అని గుర్తుచేశారు. -
తెదేపా ఎస్సీ నేత ఇంటికి నిప్పు
పల్నాడు జిల్లా రెంటచింతల మండలం మంచికల్లు గ్రామంలో తెదేపా ఎస్సీ నాయకుడు దాసరి రఘు ఇంటికి దుండగులు నిప్పటించారు. దీంతో రేకుల ఇంటిలోని సామగ్రి దగ్ధమైంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి మంచికల్లులో తెదేపా నేత గోగుల వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో ఎస్సీలతో సమావేశం నిర్వహించారు.
తాజా వార్తలు
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్కు సుప్రీం సూచన
-
ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
-
చైనా ఆసుపత్రిలో దారుణం.. కత్తి దాడిలో పలువురి మృతి
-
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ట్రేడింగ్ సమయం పొడిగింపు ఇప్పట్లో లేనట్లే..!
-
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్