icon icon icon
icon icon icon

శభాష్‌.. ఓటు విలువ చాటారు!

వారున్న చోటుకు.. ఓటు వేసే ప్రాంతానికి చాలా దూరం. అయినా ఓటు హక్కు విలువ తెలిసి దూరభారమైనా.. వెళ్లి ఓటేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలానికి చెందిన ఉపాధ్యాయులు, ఉద్యోగులు..

Published : 07 May 2024 05:18 IST

గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే: వారున్న చోటుకు.. ఓటు వేసే ప్రాంతానికి చాలా దూరం. అయినా ఓటు హక్కు విలువ తెలిసి దూరభారమైనా.. వెళ్లి ఓటేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలానికి చెందిన ఉపాధ్యాయులు, ఉద్యోగులు.. సుమారు 110కిలోమీటర్ల దూరంలో ఉన్న పాడేరు వెళ్లి పోస్టల్‌ బ్యాలట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img