జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల కుట్ర భగ్నం
భారీ దాడులకు పథకం పన్నిన జైషే మహమ్మద్ కుట్రను భద్రతాదళాలు భగ్నం చేశాయి. జమ్మూ కశ్మీర్లోని కుల్గాం జిల్లాలో పోలీసులు, సైన్యం శుక్రవారం సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో ఆరుగురు ఉగ్రవాద సానుభూతిపరులను అదుపులోకి తీసుకున్నారు.
ఆరుగురిని అదుపులోకి తీసుకున్న సైన్యం
శ్రీనగర్: భారీ దాడులకు పథకం పన్నిన జైషే మహమ్మద్ కుట్రను భద్రతాదళాలు భగ్నం చేశాయి. జమ్మూ కశ్మీర్లోని కుల్గాం జిల్లాలో పోలీసులు, సైన్యం శుక్రవారం సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో ఆరుగురు ఉగ్రవాద సానుభూతిపరులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 446 రౌండ్లకు సరపడా ఎమ్4 రైఫిళ్లు, ఎనిమిది మేగజిన్లు పిస్టల్, తూటాలతో పాటు గ్రనేడ్లు, మోర్టార్ షెల్స్, వాకీటాకీలను స్వాధీనం చేసుకున్నట్లు సైనికాధికారులు తెలిపారు. సరిహద్దు వెంబడి ఉండే ఉగ్రవాద ముఠా నాయకులతో వీరు సామాజిక మాధ్యమాల ద్వారా అనుసంధానమై ఉన్నట్లు గుర్తించారు. తమ దగ్గరున్న ఆయుధాలతో కుల్గాంలో అరాచకం సృష్టించాలని వారు పథకం పన్నినట్లు వివరించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
UNSC: రష్యా చేతికి యూఎన్ఎస్సీ పగ్గాలు.. ‘చెత్త జోక్’గా పేర్కొన్న ఉక్రెయిన్!
-
General News
Hyderabad: ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ దరఖాస్తులను పరిశీలించాలి: సీఎస్ శాంతి కుమారి
-
India News
IMD: దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో.. అధిక ఉష్ణోగ్రతలే!
-
Politics News
Bandi sanjay: భారాస, కాంగ్రెస్కు తోడు సూది, దబ్బనం పార్టీలు: బండి సంజయ్ ఎద్దేవా
-
India News
Vande Bharat Express: ‘వందే భారత్ దేశ ప్రగతికి నిదర్శనం’.. మరో రైలుకు జెండా ఊపిన మోదీ
-
General News
TSPSC: ప్రశ్నపత్రం లీకేజీ కేసు.. రేణుక బెయిల్ పిటిషన్ను తోసిపుచ్చిన నాంపల్లి కోర్టు