మొక్కలు నాటిన బన్ని.. వండర్‌ ఉమెన్‌ పూజా

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సినీ తారలందరూ సామాజిక మాధ్యమాల వేదికగా ప్రత్యేక పోస్ట్‌లు చేశారు.

Published : 06 Jun 2021 01:07 IST

* ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సినీ తారలందరూ సామాజిక మాధ్యమాల వేదికగా ప్రత్యేక పోస్ట్‌లు చేశారు. మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలని అల్లు అర్జున్‌, జాన్వీ, రకుల్‌, రాశీఖన్నా, లావణ్య త్రిపాఠి, మహేశ్‌బాబు ఇలా పలువురు తారలు పిలుపునిచ్చారు.

* కథానాయిక పూజాహెగ్డే వండర్‌ ఉమెన్‌లా మారి సంభాషణలు చెబుతున్నారు.

* నటుడు సోనూసూద్‌ తాను ముంబయిలో మోడలింగ్‌ చేసే నాటి ఫొటోలను పంచుకున్నారు.

* తమన్‌ చిన్నప్పుడు డ్రమ్స్‌ వాయిస్తున్న ఫొటోను పంచుకున్నాడు. ఇలా సినీ తారలు పంచుకున్న ఆసక్తికర అప్‌డేట్‌లు మీకోసం..





















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని