ద‌ర్శ‌కుడు శంక‌ర్‌కి మాతృ వియోగం

 ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంక‌ర్ త‌ల్లి ముత్తు ల‌క్ష్మి (88) మ‌ర‌ణించారు. వ‌య‌సు రీత్యా వ‌చ్చే స‌మ‌స్య‌ల‌తో ఆమె మంగ‌ళ‌వారం తుదిశ్వాస విడిచారు.

Published : 18 May 2021 19:56 IST

చెన్నై:  ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంక‌ర్ త‌ల్లి ముత్తు ల‌క్ష్మి (88) మ‌ర‌ణించారు. వ‌యోభార స‌మ‌స్య‌ల‌తో ఆమె మంగ‌ళ‌వారం తుదిశ్వాస విడిచారు. ఆమె మృతికి కోలీవుడ్‌తోపాటు ఇత‌ర చిత్ర ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖులూ సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు. ఒకే ఒక్క‌డు, జీన్స్‌, జెంటిల్ మెన్‌, భార‌తీయుడు, అప‌రిచితుడు, ఐ త‌దిత‌ర చిత్రాల‌తో టాలీవుడ్‌లోనూ విశేష అభిమానగ‌ణాన్ని సంపాదించుకున్నారు శంక‌ర్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని