Mahesh Babu: ‘భోళాశంకర్’ కోసం ఎదురుచూస్తున్నా: మహేశ్బాబు
‘భోళాశంకర్’ (Bholaa Shankar) చిత్రబృందానికి విషెస్ తెలిపారు మహేశ్బాబు (Mahesh Babu). చిరంజీవి నటించిన ఆ సినిమా కోసం తాను ఎదురుచూస్తున్నానని చెప్పారు.
హైదరాబాద్: చిరంజీవి (Chiranjeevi) నటించిన ‘భోళా శంకర్’ (Bholaa Shankar) సినిమా కోసం తాను ఎదురుచూస్తున్నానని మహేశ్బాబు (Mahesh Babu) తెలిపారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకోవాలని కోరారు. ఈ మేరకు మహేశ్ తాజాగా ట్వీట్ చేశారు. చిత్ర దర్శకుడు మెహర్ రమేశ్, నిర్మాత అనిల్ సుంకర, ఇతర బృందానికి ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్గా మారింది.
టాలీవుడ్ సీనియర్ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ సైతం ‘భోళాశంకర్’ని ఉద్దేశిస్తూ వీడియో రిలీజ్ చేశారు. మంచి వ్యక్తి బాగుంటే ప్రపంచం ఎప్పటికీ బాగుంటుందని ఆయన అన్నారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని కోరారు.
‘‘భోళా శంకర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినంతసేపు చిరంజీవిని చూస్తూనే ఉన్నా. అప్పటికీ ఇప్పటికీ ఆయన ఎనర్జీ ఒకేవిధంగా ఉండటం చూసి ఆశ్చర్యపోయా. పవన్కల్యాణ్ని ఆయన ఇమిటేట్ చేయడం చూసి ఆనందించా. ఆయనతో మాకొక అందమైన, అద్భుతమైన, ఆత్మీయ అనుబంధం ఉంది. ‘ఖైదీ’ నుంచి మా బంధం అలాగే కొనసాగుతుంది. మా జీవితకాలం ఈ బంధం ఇలాగే ఉంటుంది. కరోనా తర్వాత నుంచి మేము (పరుచూరి బ్రదర్స్) ఎక్కువగా బయటకు రావడం లేదు. లేకపోతే సినిమా సిట్టింగ్స్ విషయంలో ఆయన (చిరంజీవి) మమ్మల్ని పిలిచేవారు.
మహేశ్ థ్యాంక్యూ.. నాపై దృష్టి పెట్టండి అంటోన్న ఐశ్వర్య.. శునకాలతో సమంత
మెహర్ రమేశ్ మంచి వ్యక్తి. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ‘భోళాశంకర్’. చిరంజీవి మంచి మనసున్న వ్యక్తి. నా జీవితం, నా కుటుంబం.. అని గీత గీసుకుని ఉండే వ్యక్తులు కొంతమంది ఉంటారు. ఎదుటి వ్యక్తి భావాన్ని గమనించి.. అతనికి చేతనైన సాయం చేద్దాం అనుకునేవారు కొంతమంది ఉంటారు. అలాంటి ఆలోచన కలిగిన వారిలో చిరంజీవి ఒకరు. అలాంటి అద్భుతమైన మంచి వ్యక్తి నటించిన చిత్రం ‘భోళాశంకర్’. దీన్ని రామబ్రహ్మం సుంకర నిర్మించారు. తమన్నా, కీర్తిసురేశ్, రఘుబాబు, రావు రమేశ్, తదితరులు నటించారు. మహతి స్వరసాగర సంగీతం అందించారు. క్రియేటివ్ కమర్షియల్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా దీన్ని నిర్మించాయి.
ఈ సినిమాని తప్పనిసరిగా చూసి.. చిరంజీవిని అందరూ అభినందించాలని కోరుకుంటూ టీమ్కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఒక మంచి వ్యక్తి బాగుంటే ప్రపంచం బాగుంటుంది. మంచివాడి ఆలోచనల్లో కనుక మార్పు వస్తే కల్లోలం ఏర్పడుతుంది. భూకంపాలు వస్తాయి. మంచి వాళ్లందరూ ఐక్యంగా ఉంటే సమాజంలో చెడు నశించిపోతుంది. ఆ మంచివాళ్లకు మంచివాడు మా మెగాస్టార్. ఆయన బాగుండాలని, ఆ సినిమా సూపర్హిట్ కావాలని కోరుకుంటున్నా’’ అని పరుచూరి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ‘కర్మ’ గురించి తన యూట్యూబ్ ఛానల్ వేదికగా పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. -
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
ఇన్స్టా వేదికగా మన సినీతారలు లేటెస్ట్ అప్డేట్స్తో వచ్చేశారు. ఆదివారం ఏయే పిక్స్తో అలరించారో మీరూ చూసేయండి -
రోజా కామెంట్స్పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
తనపై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై గెటప్ శ్రీను స్పందించారు. -
ఎన్టీఆర్కు అర్జున్పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
తన శిష్యుడు, దర్శకుడు అర్జున్పై సుకుమార్ ప్రశంసలు కురిపించారు. -
మృణాల్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్కు 1400 గంటలు
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. -
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
‘ప్రేమలు’ హీరోయిన్ మమితా బైజు పేరు వెనుక ఉన్న స్టోరీ మీకు తెలుసా? -
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!
దాసరి నారాయణరావు జయంతి వేడుకలను తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. ఈసందర్భంగా ‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ కొత్త తేదీని ప్రకటించింది. -
అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా: షారుక్ ఖాన్
మూడు సినిమాల తర్వాత కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు షారుక్ చెప్పారు. -
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పక్క వారిపై ఆ భావన ఉంటే ఈగోలు అడ్డురావు: శోభితా ధూళిపాళ్ల
ప్రేమ తన జీవితంలో కీలకపాత్ర పోషిస్తుందని నటి శోభితా ధూళిపాళ్ల అన్నారు. -
సింపుల్గా నటుడి కుమార్తె వివాహం
మలయాళ నటుడు జయరాం కుమార్తె వివాహం గుడిలో సింపుల్గా జరిగింది. -
యశ్ ‘టాక్సిక్’పై వైరలవుతోన్న న్యూస్.. ఎన్ని భాగాలంటే!
యశ్ నటిస్తోన్న ‘టాక్సిక్’ చిత్రానికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
ఇప్పటితో పోలిస్తే తాను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో పరిస్థితులు భిన్నంగా ఉండేవని నటి సోనాలి బింద్రే అన్నారు. -
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
తాను సవాలుగా స్వీకరించి నటించిన పాత్రల గురించి రాశీఖన్నా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అవేంటంటే? -
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
తన అభిమానికి జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం. -
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
‘పుష్ప2’ పాటపై ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ కామెంట్ చేశారు. ఆ కామెంట్కు అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు. -
సిద్ధార్థ్తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
తన తల్లి కోరిక మేరకు నిశ్చితార్థం విషయాన్ని మీడియాకు వెల్లడించినట్లు అదితిరావు హైదరీ చెప్పారు. -
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
ఎన్టీఆర్తో తనకున్న బంధంపై రాజమౌళి కామెంట్ చేశారు. -
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్
-
10 గంటల పాటు డంప్యార్డ్లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు
-
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
-
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!