తరచూ కొవిడ్ పరీక్షలు చేయించుకుంటా: శ్రుతి
సినీ నటి శ్రుతిహాసన్ తను నటించే సినిమా షూటింగ్ల కోసం చెన్నై నుంచి హైదరాబాద్కి రాకపోకలు సాగిస్తోంటుంది. ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు పెరుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో ఆమె ప్రయాణంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో వెల్లడించింది.
చెన్నై: సినీ నటి శ్రుతిహాసన్ తను నటించే సినిమా షూటింగ్ల కోసం చెన్నై నుంచి హైదరాబాద్కు రాకపోకలు సాగిస్తోంది. ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో ఆమె ప్రయాణంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో వెల్లడించింది. ‘‘సినిమా షూటింగ్ల కోసం నిత్యం ప్రయాణాలు చేస్తుంటాను. ఈ సమయంలో ప్రయాణం కొంత గందరగోళంగానే ఉంది. అందుకే తరచుగా కోవిడ్ పరీక్షలు చేయించుకుంటుంటాను. నా వల్ల ఇతరులకు ఏ ఇబ్బంది రాకూడదని. నేను ఏ రాష్ట్రం వెళ్లినా అక్కడి ప్రోట్కాల్ని భద్రతా చర్యలును పాటిస్తుంటాను. శానిటైజర్లు, మాస్క్ ధంరించడం విషయంలో అస్సలు రాజీపడను. ఇవన్నీ పాటించాకే మిగతా విషయాల గురించి ఆలోచిస్తా’’ అని తెలిపింది. శ్రుతిహాసన్ ఈ ఏడాదిలో రవితేజతో కలిసి ‘క్రాక్’లో సందడి చేసింది. ప్రస్తుతం ఆమె పవన్కల్యాణ్ హీరోగా నటిస్తున్న ‘వకీల్ సాబ్’ చిత్రంలో అతిధి పాత్రలో కనిపించనుంది. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సలార్’ చిత్రంలోనూ ప్రభాస్ సరసన కథానాయికగా నటిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త కథలతో ప్రయాణం
సరికొత్త కథలతో ప్రయాణం చేయనున్నారు విజయ్ దేవరకొండ. మొదట్నుంచీ ఆయనది అదే పంథానే. అందుకే యువ కథానాయకుల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్నారు -
సంద్రంలో జాలరి.. తీరంలో అల్లరి
సహజమైన నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తున్న కథానాయిక... సాయిపల్లవి. ‘తండేల్’లో బుజ్జితల్లిగా సందడి చేయనుంది. -
వీరిద్దరి జీవితం క్రికెట్ ఒక్కటే
నచ్చిన జట్టు క్రికెట్ ఆటలో విజయం సాధిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో మాటల్లో చెప్పలేరు కొందరు. ఆ కొందరిలో బాలీవుడ్ తారలు జాన్వీ కపూర్, రాజ్కుమార్ రావ్లు కూడా ఉన్నారు. -
ఈటీవీ విన్లో ఒకే రోజు రెండు సినిమాలు
ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్లో గురువారం రెండు చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించనున్నాయి. ‘చిత్రం చూడర’, ‘పారు’్ధ.. ఈ రెండు సినిమాలు నేడే ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి -
విడుదల సెట్ అయ్యిందే...!
కార్తికేయ కథానాయకుడిగా నటిస్తున్న ‘భజే వాయు వేగం’ విడుదల ఖరారైంది. ఈ నెల 31న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు సినీ వర్గాలు బుధవారం ఓ ప్రకటనలో తెలిపాయి. -
ప్రేక్షకులు థియేటర్లకు ఎందుకు రావడం లేదు?
సినిమాకు కథే హీరో. ఈ కథలే ఎంతో మంది ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించేలా చేస్తాయి. కానీ ప్రస్తుతం బాలీవుడ్లో అలాంటి కథా చిత్రాలు రాకపోవడంతో థియేటర్లలో సందడి లేదు. -
తండ్రీతనయులు తాత మనవళ్లుగా...
నిజ జీవితంలో తండ్రీ తనయులైన బ్రహ్మానందం, రాజా గౌతమ్ తెరపై తాత, మనవడుగా సందడి చేయనున్నారు. -
ఇలాంటి కలయికలో మరో చిత్రం రాదేమో!
గత కొంత కాలంగా హిందీ సినిమాలకు దూరంగా ఉన్న అగ్రకథానాయిక ప్రియాంక చోప్రా వరుస హాలీవుడ్ చిత్రాలతో బిజీగా గడుపుతోంది. -
వించిపేట భద్ర... ఎంతో ప్రత్యేకం
‘‘ఇప్పటివరకూ చేసిన పాత్రలకి పూర్తి భిన్నంగా... గాఢతతో కూడిన వించిపేట భద్ర పాత్ర నా కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోతుంది’’ అన్నారు సత్యదేవ్. -
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప2’ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే విలన్ మీరేనా? ఫహద్ సమాధానం ఇదే!
తన పారితోషికం గురించి నటుడు ఫహద్ ఫాజిల్ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.