Vijay: ఆ ఒక్క సంఘటనతో 10 ఏళ్లు మీడియాకు దూరమయ్యా: విజయ్
సుమారు పదేళ్ల క్రితం జరిగిన ఓ సంఘటన వల్ల తాను మీడియాకు దూరమయ్యానని కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తెలిపారు. తన తదుపరి చిత్రం ‘బీస్ట్’ ప్రమోషన్స్లో భాగంగా చాలా సంవత్సరాల తర్వాత ఆయన మొదటిసారి....
ఆసక్తికర విషయాలు తెలిపిన స్టార్హీరో
ఇంటర్నెట్డెస్క్: సుమారు పదేళ్ల క్రితం జరిగిన ఓ సంఘటన వల్ల తాను మీడియాకు దూరమయ్యానని కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తెలిపారు. తన తదుపరి చిత్రం ‘బీస్ట్’ ప్రమోషన్స్లో భాగంగా చాలా సంవత్సరాల తర్వాత తొలిసారి మీడియా ఎదుటకు వచ్చారు. చిత్ర దర్శకుడు నెల్సన్తో కలిసి సరదాగా ముచ్చటించారు. అందులో ఆయన సినిమాకు సంబంధించిన విశేషాలతోపాటు కొన్ని ఆసక్తికరమైన అంశాలు పంచుకొన్నారు.
పదేళ్లు దూరమయ్యా..!
ఇంటర్వ్యూలు ఇవ్వడానికి కూడా సమయం లేనంత బిజీగా నేను లేను. ఇంటర్వ్యూలు ఉంటే దానికంటూ సమయం కూడా కేటాయించగలను. కానీ, సుమారు 10, 11 సంవత్సరాల క్రితం ఒక ఘటన జరిగింది. నేను ఇంటర్వ్యూలకు దూరంగా ఉండటానికి అది కూడా ఒక ప్రధాన కారణంగా అనుకోవచ్చు. అప్పట్లో నేను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన దానిని వారు మరోలా అన్వయించుకొని రాసుకున్నారు. అది వివాదాస్పదంగా మారింది. కొంతకాలం ప్రెస్కు దూరంగా ఉండాలని అప్పుడే నిర్ణయించుకున్నా. అది కాస్త చాలా గ్యాప్ వచ్చేలా చేసింది. ఆ సంఘటన ఏంటనేది ఇప్పుడు చెప్పలేను. కానీ, నేను మాట్లాడిన దాన్ని వాళ్లు వివాదాస్పదమయ్యేలా రాశారు. తర్వాత రోజు పేపర్లో వార్తలు చూసి.. ‘‘నేనేనా? ఇలా మాట్లాడింది?’’ అని షాకయ్యా. నా కుటుంబసభ్యులు, స్నేహితులు కూడా.. ‘‘నువ్వు ఇలా మాట్లాడావంటే నమ్మలేకపోతున్నాం’’ అన్నారు. వాళ్లకు జరిగింది చెప్పాను. ఇంట్లో వాళ్లకు చెప్పగలను. కానీ, అందరికీ జరిగిన విషయం చెప్పడం కష్టం కదా. అలా పదేళ్లు మీడియాకు దూరంగా ఉన్నా.
సైకిల్పై ఎందుకు వెళ్లానంటే..!
‘‘గతంలో ఓ ఎన్నికల్లో ఓటు వేయడానికి నేను సైకిల్పై వెళ్లడం అంతటా చర్చనీయాంశమైంది. అందరూ దాని గురించి కథలు కథలుగా చెప్పుకున్నారు. నిజం చెప్పాలంటే, పోలింగ్ బూత్ మా ఇంటి వెనుకనే ఉంటుంది. ఇంట్లో నుంచి బయటకు రాగానే నా కుమారుడు.. ‘పక్కనే కదా. సైకిల్పై వెళ్లు’ అన్నాడు. సరే అని నేను సైకిల్పై పోలింగ్ బూత్కు వెళ్లాను. ఇంతలా రియాక్షన్ ఉంటుందని భావించలేదు. ఇదిలా ఉంటే నేను సైకిల్పై రావడం చూసి అందరూ వార్తలు రాసేసుకున్నారు. టీవీల్లో లైవ్ ప్రసారం చేశారు. అది చూసి నా కుమారుడు నాకు ఫోన్ చేసి.. ‘‘నా సైకిల్ బాగానే ఉందా’’ అని అడిగాడు. వాడు అలా అడిగే సరికి నవ్వొచ్చింది.’’
అన్నీ ఫాలో అవుతా..!
‘‘గతంలో నేను సినిమా వార్తలు మాత్రమే చదివేవాడిని. ఎంటర్టైన్మెంట్ న్యూస్ పైనే ఎక్కువ ఫోకస్ చేసేవాడిని. కానీ, ఇప్పుడు నేను అన్నిరకాల వార్తలు చదువుతుంటాను. అన్నీ ఫాలో అవుతుంటాను. రాష్ట్రంలో ప్రస్తుతం అన్ని విభాగాల అధికారులు చక్కగా పనిచేస్తున్నారు.
దేవుడ్ని నమ్ముతా..!
‘‘నేను దేవుడ్ని నమ్ముతాను. నాకు దైవభక్తి ఉంది. నేను హిందువుల గుడికి వెళ్తాను. చర్చికి వెళ్లి ప్రార్థనలు చేస్తాను. అలాగే దర్గా కూడా వెళ్తాను. నా భార్యాపిల్లలు కూడా ఆ విషయంలో ఎంతో స్వేచ్ఛ ఉంది. చెన్నైలో ఉన్నప్పుడు దేవాలయాలకు వెళ్లడం సాధ్యంకాలేదు. అందుకే విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ ఉన్న ప్రధాన ఆలయాలకు వెళ్లి ప్రశాంతంగా ప్రార్థన చేసుకుని వస్తా’’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే: కోవై సరళ
నటి కోవై సరళ తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. -
నాయికలూ.. రికార్డులు బద్దలు కొట్టగలరు!
బాలీవుడ్ సీనియర్ నాయిక కరీనాకపూర్ టాప్గేర్లో దూసుకెళ్తోంది. ఆమె నటించిన ‘క్రూ’ ఒకవైపు మంచి కలెక్షన్లు కురిపిస్తుంటే.. మరోవైపు ఆమె ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్కి భారత్ జాతీయ ప్రచారకర్తగా ఎంపికైంది. -
‘పుష్పక విమానం’ లాంటి మూకీ చిత్రం చేయాలనుంది!
‘‘ఆద్యంతం వినోదం పంచుతూనే మంచి సందేశమిచ్చే చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. పెళ్లి వెనకున్న ఓ సమస్యను.. దాని చుట్టూ జరుగుతున్న రూ.కోట్ల వ్యాపారాన్ని.. ఓ స్కామ్ను దీంట్లో వినోదాత్మకంగా చూపించాం. -
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
faria abdullah interview: అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ఫరియా పంచుకున్న విశేషాలు.. -
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు