BCCI: జనవరి TO మార్చి.. టీమ్ఇండియా ఫుల్ బిజీ.. తెలుగు రాష్ట్రాల్లోనూ రెండు వన్డేలు
డిసెంబర్ 26వ తేదీ వరకు బంగ్లాదేశ్ పర్యటనలో కొనసాగే టీమ్ఇండియా వచ్చే ఏడాది ఆరంభం నుంచి దాదాపు మూడు నెలలపాటు వరుసపెట్టి మ్యాచ్లను ఆడేయనుంది. శ్రీలంక, కివీస్, ఆసీస్ జట్లతో స్వదేశంలో టెస్టులు, వన్డేలు, టీ20ల్లో తలపడనుంది. ఈ మేరకు బీసీసీఐ షెడ్యూల్ను విడుదల చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: వచ్చే ఏడాది టీమ్ఇండియా వరుస సిరీస్లతో బిజీగా గడపనుంది. శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లతో స్వదేశంలో సిరీస్లను ఆడనుంది. ఈ మేరకు 2022-23 షెడ్యూల్ను బీసీసీఐ విడుదల చేసింది. రెండు వన్డేలకు తెలుగు రాష్ట్రాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. న్యూజిలాండ్తో (జనవరి 18) హైదరాబాద్ వేదికగా, ఆస్ట్రేలియాతో (మార్చి 19) వైజాగ్ వేదికగా మ్యాచ్లు జరుగుతాయి. కేవలం మూడు నెలల వ్యవధిలో నాలుగు టెస్టులు, 9 వన్డేలు, ఆరు టీ20 మ్యాచ్లను భారత్ ఆడనుంది. మూడు దేశాలతో జరిగే సిరీస్ల వివరాలు ఇలా..
శ్రీలంకతో..
శ్రీలంకతో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలను ఆడనుంది. జనవరి 3 నుంచి జనవరి 15వ తేదీ వరకు భారత్లో శ్రీలంక పర్యటించనుంది. ఆయా మ్యాచ్ల సమయాలను వెల్లడించాల్సి ఉంది.
* మొదటి టీ20: జనవరి 3, ముంబయి
* రెండో టీ20: జనవరి 5, పుణె
* మూడో టీ20: జనవరి 7, రాజ్కోట్
వన్డేలు..
* తొలి వన్డే : జనవరి 10, గువాహటి
* రెండో వన్డే: జనవరి 12, కోల్కతా
* మూడో వన్డే: జనవరి 15, త్రివేండ్రం
న్యూజిలాండ్తోనూ..
కివీస్తో టీమ్ఇండియా తొలుత మూడు వన్డేలు, ఆ తర్వాత మూడు టీ20లను ఆడనుంది. శ్రీలంకతో వన్డే సిరీస్ ముగియగానే కేవలం మూడు రోజుల వ్యవధిలోనే కివీస్తో సిరీస్ ప్రారంభం కానుంది. జనవరి 18 నుంచి ఫిబ్రవరి 1 వరకు న్యూజిలాండ్ ఇక్కడ పర్యటించనుంది.
* తొలి వన్డే మ్యాచ్: జనవరి 18, హైదరాబాద్
* రెండో వన్డే మ్యాచ్: జనవరి 21, రాయ్పుర్
* మూడో వన్డే మ్యాచ్: జనవరి 24, ఇందౌర్
టీ20లు..
* మొదటి టీ20: జనవరి 27, రాంచీ
* రెండో టీ20: జనవరి 29, లక్నవూ
* మూడో టీ20: ఫిబ్రవరి 1, అహ్మదాబాద్
ఆసీస్తో టెస్టు సిరీసూ..
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్టు సిరీస్కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్టులు, అనంతరం మూడు వన్డేలు ఆడతాయి. ఫిబ్రవరి 9 నుంచి మార్చి 22 వరకు దాదాపు నెలన్నర రోజులు భారత్లో ఆసీస్ పర్యటన ఉంటుంది.
* తొలి టెస్టు మ్యాచ్: ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు, నాగ్పుర్
* రెండో టెస్టు మ్యాచ్: ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు, దిల్లీ
* మూడో టెస్టు మ్యాచ్: మార్చి 1 నుంచి 5 వరకు, ధర్మశాల
* నాలుగో టెస్టు మ్యాచ్: మార్చి 9 నుంచి మార్చి 13 వరకు, అహ్మదాబాద్
వన్డేలు
* మొదటి వన్డే: మార్చి 17, ముంబయి
* రెండో వన్డే: మార్చి 19, విశాఖపట్నం
* మూడో వన్డే: మార్చి 22, చెన్నై
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
ముంబయి ఇండియన్స్ జట్టు గురించి తాను మాట్లాడిన మాటలు వక్రీకరణకు గురికావడం వల్లే సోషల్ మీడియాలో వైరల్గా మారినట్లు అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. -
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడించారు. -
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ