డేటా ప్రైవసీపై యాపిల్ సీఈవో ఏమన్నారంటే..!
సమాచార గోప్యత (డేటా ప్రైవసీ) గురించి ఇటీవలి కాలంలో తీవ్రంగా చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో యాపిల్ సీఈవో టిక్ కుక్ డేటా ప్రైవసీపై కీలక వ్యాఖ్యలు చేశారు. సామాజిక మాధ్యమాలు వినియోదారుల నుంచి సేకరిస్తున్న సమాచారాన్ని...
ఇంటర్నెట్ డెస్క్: సమాచార గోప్యత (డేటా ప్రైవసీ) గురించి ఇటీవలి కాలంలో తీవ్రంగా చర్చ జరిగింది. సామాజిక మాధ్యమాలు వినియోదారుల నుంచి సేకరిస్తున్న సమాచారాన్ని తమ వ్యాపార అవసరాల కోసం ఉపయోగిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తడంతో డేటా భద్రతపై పలువురు యూజర్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో యాపిల్ సీఈవో టిమ్ కుక్ డేటా ప్రైవసీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దశాబ్దపు రెండు అతి ముఖ్యమైన అంశాల్లో డేటా ప్రైవసీ ఒకటని అన్నారు. అలానే వాతావరణ మార్పులు కూడా అత్యంత కీలకమన్నారు. ఫాస్ట్ కంపెనీ అనే మ్యాగజైన్తో ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో డేటా ప్రైవసీని మరింత మెరుగ్గా తర్వాతి తరానికి ఏ విధంగా అందివ్వగలమనే దానిపై దృష్టి సారించాలన్నారు. ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్పై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘నాకు ఎన్క్రిప్షన్పై ఎంతో నమ్మకం ఉంది. ఎందుకంటే ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్కు ఎలాంటి దొంగదార్లు లేవు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది బలహీనపడుతుందేమోనన్న అనుమానం కలుగుతుంది’’ అని అన్నారు.
డేటా ప్రైవసీ, డేటా కలెక్షన్లో నైతిక విలువలు పాటిస్తున్నట్లుగానే..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా నైతికత ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల సమాచార గోప్యతపై యూజర్స్ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో టిమ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. త్వరలో యాపిల్ కూడా సమాచార గోప్యతకు సంబంధించి కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో భాగంగా యాప్ స్టోర్లోని థర్డ్ పార్టీ యాప్స్ ఇక మీదట యూజర్ డేటాను ట్రాక్ చేయాలంటే అనుమతి తప్పనిసరి. దీంతో యాపిల్ నిర్ణయంపై పలు టెక్ కంపెనీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. కానీ యాపిల్ మాత్రం యూజర్ డేటా ప్రైవసీ భద్రత విషయంలో రాజీపడేది లేదని స్పష్టం చేసింది.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Instagram: మరో రెండు సర్వీసులు మూసేస్తున్న ఇన్స్టాగ్రామ్.. ఎందుకంటే?
ఇన్స్టాగ్రామ్ వీడియో అప్లికేషన్లు బూమేరాంగ్, హైపర్ లాప్స్లను గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ నుంచి తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. -
Twitter: రష్యా నిషేధం.. ట్విటర్ ‘ఉల్లిపాయ’ ఉపాయం
ట్విటర్ వినియోగదారులు కొత్తగా టార్ ఆనియన్ (Tor Onion) సేవలను ఉపయోగించి యాక్సెస్ చేయవచ్చని తెలిపింది. -
Samsung Galaxy F23: శాంసంగ్ నుంచి కొత్త 5జీ ఫోన్.. ఫీచర్లు, ధర వివరాలివే!
గెలాక్సీ ఎఫ్23 స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లో శాంసంగ్ విడుదల చేసింది. ఈ 5జీ స్మార్ట్ఫోన్లో ఏయే ఫీచర్లు ఉన్నాయి? ధరెంత? -
Metaverse phone:హెచ్టీసీ నుంచి ‘మెటావర్స్ ఫోన్’.. విడుదల ఎప్పుడంటే?
ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ హెచ్టీసీ ఏప్రిల్ నెలలో కొత్త మోడళ్లను ఆవిష్కరిస్తామని ప్రకటించింది. వీటిలో అధునాతన మెటావర్స్ ఫీచర్స్ను తీసుకొస్తున్నట్లు తెలిపింది. -
Instagram: ఐజీటీవీ యాప్ మూసేస్తున్న ఇన్స్టాగ్రామ్... ఎందుకంటే?
ఇన్స్టాగ్రామ్ తన సొంత వీడియో అప్లికేషన్ ఐజీటీవీ (IGTV)యాప్ను మూసివేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. -
Power Bank: ఈ పవర్ బ్యాంక్తో 5వేల ఫోన్లు ఛార్జ్ చేయొచ్చు!
ప్రయాణాల సమయంలో మనకు ఎదురయ్యే సమస్యల్లో మొబైల్ ఫోన్ ఛార్జింగ్ ఒకటి. అన్ని చోట్ల ఛార్జింగ్ పెట్టుకునే సౌకర్యం ఉండకపోవచ్చు. అందుకే, పవర్ బ్యాంక్ను కొనుగోలు చేస్తుంటాం. వాటిలో 10వేల ఎంఏహెచ్ నుంచి దాదాపు లక్ష.. 2లక్షల ఎంఏహెచ్ వరకు మార్కెట్లో లభిస్తున్నాయి. అయితే, -
Face ID with Mask: మాస్క్ ఉన్నా ఫేస్ఐడీ అన్లాక్.. ఈ కంపెనీ తొలి ప్రయత్నం!
కొవిడ్ మహమ్మారి వస్తూ వస్తూనే చాలా కష్టాలు మోసుకొచ్చింది. ఆరోగ్యపరంగానే కాదు.. సాంకేతికంగానూ కొత్త కష్టాలను తెచ్చింది. అలాంటి వాటిలో ఒకటే స్మార్ట్ఫోన్లలో ఫేస్ ఐడీ ఫీచర్ పనిచేయకపోవడం. -
Youtube: సొంతంగా వీడియోలు రూపొందించడంమానేస్తున్న యూట్యూబ్!
కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ వినియోగం భారీగా పెరిగింది. దీంతో ఓటీటీ సంస్థలన్నీ సొంతంగా సినిమాలు, వెబ్సిరీస్లు నిర్మిస్తున్నాయి. అయితే, ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ సంస్థ యూట్యూబ్ మాత్రం షోలు, సినిమాల నిర్మాణం నుంచి తప్పుకోనున్నట్లు తాజాగా ప్రకటించింది. ఇకపై ‘యూట్యూబ్ ఒరిజినల్స్’ ద్వారా -
Starlink: డబ్బులు వెనక్కి ఇచ్చేస్తున్న మస్క్ కంపెనీ
భారత్లో స్టార్లింక్ ఇంటర్నెట్ సేవల కోసం ముందస్తు బుకింగ్ చేసుకున్న యూజర్స్కు కంపెనీ డబ్బును తిరిగి చెల్లించనుంది. ఈ మేరకు మెయిల్ ద్వారా యూజర్స్కు సమాచారం అందించింది. -
చెక్క ఉపగ్రహం
చెక్కతో ఉపగ్రహం! వినటానికే ఆశ్చర్యంగా ఉంది కదా. జపాన్లోని క్యోటో యూనివర్సిటీ, సుమిటొమో ఫారెస్ట్రీ కంపెనీ బృందం ఇలాంటి పనినే చేపట్టింది. దీని వెలుపలి భాగం పూర్తిగా చెక్కతోనే తయారుచేస్తారు మరి. అంతరిక్షంలో -
Google Chrome: క్రోమ్ బ్రౌజర్లో ఫొటో రీసైజింగ్.. ఎలా చేయొచ్చంటే?
ఆన్లైన్లో అప్లోడ్ చేసే ఫొటో సైజ్ను ఎడిటింగ్ టూల్స్ ఉపయోగించకుండా గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో ఫొటో సైజ్లో మార్పులు చేయొచ్చు. అదెలానో తెలుసుకుందాం. -
Web Browsers: బ్రౌజర్లో పాస్వర్డ్లు సేవ్ చేస్తున్నారా?సైబర్ నిపుణులేమంటున్నారు?
ఆన్లైన్ ఖాతాలకు సంబంధించిన లాగిన్ వివరాలను చాలా మంది యూజర్స్ బ్రౌజర్లలో సేవ్ చేస్తుంటారు. అయితే ఇలా చేయడం మంచిది కాదని సైబర్ నిపుణులు చెబుతున్నారు. అందుకు వారు చెబుతున్న కారణాలేంటో చూద్దాం. -
Scam calls: ఆ కాల్స్ను నమ్మితే స్కామే... మరేం చేయాలంటే!
స్కామ్ కాల్స్కు జవాబిచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? అసలు స్కామ్ కాల్స్ను ఎలా గుర్తించాలి -
Youtube: యూట్యూబ్ వీడియోలో నచ్చిన భాగాన్నే షేర్ చేయాలంటే?
యూట్యూబ్లో మనం చూసే వీడియోల్లో నచ్చిన భాగాన్ని ఇతరులో ఎలా షేర్ చేయాలో తెలుసుకుందాం. ఇందుకు రెండు పద్ధతులున్నాయి. -
Windows 11: కొత్త విండోస్లో రంగులు మార్చే బగ్.. మైక్రోసాఫ్ట్ ఏం చెప్పిందంటే?
విండోస్ 11 ఓఎస్లో మరో కొత్త బగ్ను గుర్తించారు. దీని వల్ల వీడియో, ఫొటో ఎడిటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. మైక్రోసాఫ్ట్ ఈ బగ్ను త్వరలో సరిచేస్తామని తెలిపింది. -
Amazon: అమెజాన్ ఖాతా లాకైందంటూ నకిలీ మెయిల్.. యూజర్స్కు అలర్ట్!
అమెజాన్ ఖాతాదారులు లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని సైబర్ నిపుణులు తెలిపారు. ఈ-మెయిల్ ద్వారా జరిగే ఈ తరహా మోసాల పట్ల యూజర్స్ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. -
పైథాగరస్కు వెయ్యేళ్ల ముందే
లంబకోణ త్రిభుజంలో కర్ణం వైపు వర్గం మిగిలిన రెండు వైపుల వర్గాల మొత్తానికి సమానం (a2 + b2 = c2). ఇది పైథాగరస్ సూత్రం. దీని గురించి బడిలో చదువుకునే ఉంటారు. -
e-KYC Frauds: ఈ-కేవైసీ మోసాలు.. యూజర్స్కు మొబైల్ నెట్వర్క్లసూచనలు!
ఈ-కేవైసీ, నకిలీ ఎస్సెమ్మెస్ల ద్వారా జరిగే మోసాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో నెట్వర్క్ ఆపరేటింగ్ కంపెనీలు వినియోగదారులకు కొన్ని సూచనలు చేశాయి. -
Gmail: జీమెయిల్ నుంచి వాయిస్ మెసేజ్.. ఇదిగో ఇలా పంపొచ్చు
జీమెయిల్ ఎక్కువ మంది సమాచార మార్పిడికి ఉపయోగించే ఈ - మెయిల్ సర్వీస్. అయితే జీమెయిల్ నుంచి మెయిల్ మాత్రమే కాదు, వాయిస్ మెసేజ్లు పంపొచ్చు. మరి అదెలానో తెలుసుకుందాం. -
Web 3: మస్క్ ట్వీట్కు డోర్సే రిప్లయ్.. మళ్లీ చర్చకు వెబ్3 !
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్కు ట్విటర్ మాజీ సీఈవో జాక్ డోర్సే రిప్లై ఇచ్చారు. అదికాస్తా టెక్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. త్వరలోనే కొత్త టెక్నాలజీ అందుబాటులోకి రాబోతుందనే సంకేతాలనిచ్చింది. -
Android Smartphones: ఆండ్రాయిడ్ యూజర్స్.. వెంటనే ఈ యాప్ను తొలగించండి!
ప్లేస్టోర్ నుంచి గూగుల్ మరో యాప్ను తొలగించింది. యూజర్స్ కూడా వెంటనే ఈ యాప్ను డిలీట్ చేయమని సూచించింది. ఈ యాప్లో జోకర్ మాల్వేర్ ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?