Telangana news: బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని సంతకం చేసింది వాస్తవం కాదా: రేవంత్‌రెడ్డి

తెరాస, భాజపా నాటకంలో రైతులు నష్టపోతున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు పది ప్రశ్నలతో కూడిన లేఖను రాశారు. బాయిల్డ్ రైస్ ఇకపై ఇవ్వబోమని సంతకం చేసింది వాస్తవం కాదా ప్రశ్నించారు.

Published : 11 Apr 2022 18:09 IST

తెరాస, భాజపా నాటకంలో రైతులు నష్టపోతున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు పది ప్రశ్నలతో కూడిన లేఖను రాశారు. బాయిల్డ్ రైస్ ఇకపై ఇవ్వబోమని సంతకం చేసింది వాస్తవం కాదా ప్రశ్నించారు.

Tags :

మరిన్ని