Paddy: సీఎం కేసీఆర్‌ తోక ముడిచి పారిపోయారు: బండి సంజయ్‌

యాసంగిలో పండిన వడ్లను రాష్ట్రప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కేసీఆర్‌ ప్రకటించడంపై తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి  సంజయ్‌ స్పందించారు. కేసీఆర్‌ ప్రభుత్వం మెడలు వంచి ధాన్యాన్ని కొలుగోలు చేయించిన ఘనత భాజపాకే దక్కుతుందన్నారు.

Published : 12 Apr 2022 20:39 IST

యాసంగిలో పండిన వడ్లను రాష్ట్రప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కేసీఆర్‌ ప్రకటించడంపై తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి  సంజయ్‌ స్పందించారు. కేసీఆర్‌ ప్రభుత్వం మెడలు వంచి ధాన్యాన్ని కొలుగోలు చేయించిన ఘనత భాజపాకే దక్కుతుందన్నారు.

Tags :

మరిన్ని