Roja: మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజా.. గుమ్మడికాయతో దిష్టి తీసిన భర్త
సచివాలయం రెండో బ్లాక్లో పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా ఆర్కే రోజా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో ఆమెకు గుమ్మడికాయతో.. ఆమె భర్త సెల్వమణి స్వయంగా దిష్టి తీశారు. పార్టీ పెట్టక ముందు నుంచి జగన్ అడుగు జాడల్లో నడిచానని రోజా తెలిపారు.
Published : 13 Apr 2022 15:44 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!