Andhra News: పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలి: సీపీఐ రామకృష్ణ

పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఇప్పటికే అధిక ధరలు, పెంచిన పన్నుల భారంతో జనజీవనం అస్తవ్యస్తమైందని, డీజిల్ సెస్ పేరుతో ఆర్టీసీ చార్జీలను పెంచి మరో రూ.720 కోట్లు ప్రజలపై భారం మోపడం తగదని సూచించారు.

Published : 13 Apr 2022 20:48 IST

పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఇప్పటికే అధిక ధరలు, పెంచిన పన్నుల భారంతో జనజీవనం అస్తవ్యస్తమైందని, డీజిల్ సెస్ పేరుతో ఆర్టీసీ చార్జీలను పెంచి మరో రూ.720 కోట్లు ప్రజలపై భారం మోపడం తగదని సూచించారు.

Tags :

మరిన్ని