Kishan Reddy: రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో రైతులకు తీవ్ర నష్టం జరిగింది: కిషన్‌రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో రైతులకు తీవ్ర నష్టం జరిగిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని హైదరాబాద్‌లో మీడియా ముఖంగా ఎండగట్టారు. 

Published : 20 Apr 2022 15:48 IST

రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో రైతులకు తీవ్ర నష్టం జరిగిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని హైదరాబాద్‌లో మీడియా ముఖంగా ఎండగట్టారు. 

Tags :

మరిన్ని