Andhra News: న్యాయం కోరితే మాకే నోటీసులిస్తారా?: బొండా ఉమా

విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో యువతిపై అత్యాచార ఘటనలో న్యాయం కోరితే తమకే నోటీసులిస్తారా అని తెదేపా సీనియర్‌ నేత బొండా ఉమా ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Published : 23 Apr 2022 12:46 IST

విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో యువతిపై అత్యాచార ఘటనలో న్యాయం కోరితే తమకే నోటీసులిస్తారా అని తెదేపా సీనియర్‌ నేత బొండా ఉమా ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Tags :

మరిన్ని