Agriculture: సాగులో సాంకేతికత ఎలా అమలవుతోంది ?
సాగు రంగంలో పరిశోధన, విస్తరణ, ఆవిష్కరణలకు భారత్ పెద్ద పీట వేస్తోంది. రైతన్నలను నష్టాల నుంచి గట్టెక్కించి, లాభాల బాట పట్టించడంతో పాటుగా, ఇప్పటి వరకు అనుసరిస్తూ వస్తున్న విధానాలకు ఆధునిక సాంకేతికతను జోడించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో అగ్రిటెక్ సౌత్-2022 ప్రదర్శనలు నిర్వహించారు. ప్రైవేటు, కార్పొరేట్, అంకుర సంస్థలు ఏర్పాటు చేసిన స్టాళ్లు రైతులు, ఔత్సాహికులకు సరికొత్త విషయాల్ని పరిచయం చేశాయి.
Published : 24 Apr 2022 22:29 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..