Andhra News: ధర్మాసుపత్రుల్లో మందుల లేమితో ఇబ్బందులు

ఏపీలోని ధర్మాసుపత్రుల్లో వైద్యులు రోగులకు సేవలందిస్తున్నా.. ఔషధాల విషయంలో చేతులెత్తేస్తున్నారు. బీపీ మాత్రల నుంచి శస్త్రచికిత్సకు వాడే గ్లౌజులు, దారాల వరకూ అన్నీ రోగుల బంధువులే బయట నుంచి స్వయంగా తెచ్చుకోవాల్సి వస్తోంది.

Published : 28 Apr 2022 09:53 IST

ఏపీలోని ధర్మాసుపత్రుల్లో వైద్యులు రోగులకు సేవలందిస్తున్నా.. ఔషధాల విషయంలో చేతులెత్తేస్తున్నారు. బీపీ మాత్రల నుంచి శస్త్రచికిత్సకు వాడే గ్లౌజులు, దారాల వరకూ అన్నీ రోగుల బంధువులే బయట నుంచి స్వయంగా తెచ్చుకోవాల్సి వస్తోంది.

Tags :

మరిన్ని