Andhra News: సుందరనాయుడు పార్థివ దేహానికి రైతుల నివాళి

కరవుకు నిలయమైన రాయలసీమలో అన్నదాతలకు అండగా నిలిచిన రైతు బాంధవుడు, కోళ్ల పరిశ్రమ మార్గదర్శి డాక్టర్ సుందరనాయుడు మృతి.. తీరని లోటని ప్రముఖులు, కోళ్ల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి రెడ్డిగుంటకు భౌతికకాయాన్ని తరలించే క్రమంలో దారి పొడవునా రైతులు ఆయనకు నివాళులర్పించారు. 

Published : 30 Apr 2022 11:17 IST

కరవుకు నిలయమైన రాయలసీమలో అన్నదాతలకు అండగా నిలిచిన రైతు బాంధవుడు, కోళ్ల పరిశ్రమ మార్గదర్శి డాక్టర్ సుందరనాయుడు మృతి.. తీరని లోటని ప్రముఖులు, కోళ్ల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి రెడ్డిగుంటకు భౌతికకాయాన్ని తరలించే క్రమంలో దారి పొడవునా రైతులు ఆయనకు నివాళులర్పించారు. 

Tags :

మరిన్ని