Andhra News: సుందరనాయుడు పార్థివ దేహానికి రైతుల నివాళి
కరవుకు నిలయమైన రాయలసీమలో అన్నదాతలకు అండగా నిలిచిన రైతు బాంధవుడు, కోళ్ల పరిశ్రమ మార్గదర్శి డాక్టర్ సుందరనాయుడు మృతి.. తీరని లోటని ప్రముఖులు, కోళ్ల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి రెడ్డిగుంటకు భౌతికకాయాన్ని తరలించే క్రమంలో దారి పొడవునా రైతులు ఆయనకు నివాళులర్పించారు.
Published : 30 Apr 2022 11:17 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!