Crime News: డబ్బు కోసం యజమానిని హత్య చేసిన డ్రైవర్!
బంగారం, నగదు కోసం యజమానిని డ్రైవర్ హత్య చేసిన ఘటన తమిళనాడులో జరిగింది. చెన్నైకి చెందిన 58 ఏళ్ల శ్రీకాంత్, 55 ఏళ్ల అనురాధ దంపతులు అమెరికా నుంచి మే 7న భారత్కు తిరిగివచ్చారు. నేపాల్కు చెందిన డ్రైవర్ కృష్ణ.. వారి వద్ద రూ.40 కోట్లు ఉన్నట్టు భావించి దంపతులను హత్యచేశాడు.
Published : 09 May 2022 12:02 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!