Andhra News: ఈదురు గాలులు.. జోరు వానలతో తుపాను బీభత్సం..!

అసని తుపాను ప్రభావంతో ఏపీ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీగా వీస్తున్న ఈదురు గాలులకు చెట్లు, ఇళ్లు కూలిన ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తిరుపతి జిల్లాలో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. విజయవాడ అంబేడ్కర్‌ నగర్‌లో ఇంటిపై చెట్టు కూలడంతో ఓ మహిళకు గాయాలయ్యాయి. అపారంగా పంట నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Published : 11 May 2022 15:35 IST

అసని తుపాను ప్రభావంతో ఏపీ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీగా వీస్తున్న ఈదురు గాలులకు చెట్లు, ఇళ్లు కూలిన ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తిరుపతి జిల్లాలో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. విజయవాడ అంబేడ్కర్‌ నగర్‌లో ఇంటిపై చెట్టు కూలడంతో ఓ మహిళకు గాయాలయ్యాయి. అపారంగా పంట నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

మరిన్ని