Andhra News: ఈదురు గాలులు.. జోరు వానలతో తుపాను బీభత్సం..!
అసని తుపాను ప్రభావంతో ఏపీ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీగా వీస్తున్న ఈదురు గాలులకు చెట్లు, ఇళ్లు కూలిన ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తిరుపతి జిల్లాలో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. విజయవాడ అంబేడ్కర్ నగర్లో ఇంటిపై చెట్టు కూలడంతో ఓ మహిళకు గాయాలయ్యాయి. అపారంగా పంట నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Published : 11 May 2022 15:35 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
దలైలామా ప్రతినిధులతో మాత్రమే చర్చిస్తాం: చైనా