Andhra news: న్యాయం కోసం నినదిస్తే.. అరెస్టులు చేస్తారా..?

గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామానికి చెందిన పొలిచర్ల కిరణ్ కుమార్ నెల క్రితం అనుమానస్పదంగా మృతి చెందాడు. ఈ కేసులో వైకాపాకు చెందిన జెడ్పీటీసీ కందుల సిద్ధయ్య, ఆయన బావమరిది పోతులురయ్య ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వారిని అరెస్ట్ చేయాలని, ఎమ్మార్పియస్‌ నాయకులు ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని ఈడ్చుకెళ్లి వాహనాల్లో ఎక్కించి, గుంటూరు తరలించారు.

Published : 17 May 2022 13:49 IST

గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామానికి చెందిన పొలిచర్ల కిరణ్ కుమార్ నెల క్రితం అనుమానస్పదంగా మృతి చెందాడు. ఈ కేసులో వైకాపాకు చెందిన జెడ్పీటీసీ కందుల సిద్ధయ్య, ఆయన బావమరిది పోతులురయ్య ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వారిని అరెస్ట్ చేయాలని, ఎమ్మార్పియస్‌ నాయకులు ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని ఈడ్చుకెళ్లి వాహనాల్లో ఎక్కించి, గుంటూరు తరలించారు.

Tags :

మరిన్ని