Andhra news: న్యాయం కోసం నినదిస్తే.. అరెస్టులు చేస్తారా..?
గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామానికి చెందిన పొలిచర్ల కిరణ్ కుమార్ నెల క్రితం అనుమానస్పదంగా మృతి చెందాడు. ఈ కేసులో వైకాపాకు చెందిన జెడ్పీటీసీ కందుల సిద్ధయ్య, ఆయన బావమరిది పోతులురయ్య ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వారిని అరెస్ట్ చేయాలని, ఎమ్మార్పియస్ నాయకులు ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని ఈడ్చుకెళ్లి వాహనాల్లో ఎక్కించి, గుంటూరు తరలించారు.
Published : 17 May 2022 13:49 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్