Andhra news: న్యాయం కోసం నినదిస్తే.. అరెస్టులు చేస్తారా..?
గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామానికి చెందిన పొలిచర్ల కిరణ్ కుమార్ నెల క్రితం అనుమానస్పదంగా మృతి చెందాడు. ఈ కేసులో వైకాపాకు చెందిన జెడ్పీటీసీ కందుల సిద్ధయ్య, ఆయన బావమరిది పోతులురయ్య ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వారిని అరెస్ట్ చేయాలని, ఎమ్మార్పియస్ నాయకులు ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని ఈడ్చుకెళ్లి వాహనాల్లో ఎక్కించి, గుంటూరు తరలించారు.
Published : 17 May 2022 13:49 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్