Guntur: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం శేకూరు చెరువు వద్ద ఉద్రిక్తత
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం శేకూరు చెరువు వద్ద ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. చెరువులో అక్రమంగా మట్టి తరలిస్తున్నారంటూ గనులశాఖ అధికారులు వచ్చి వాహనాలు సీజ్ చేయగా వారిని వైకాపా నేతలు అడ్డుకున్నారు. ఈ విషయం తెలిసి తెలుగుదేశం శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అక్కడికి చేరుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది.
Published : 24 May 2022 15:58 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..