Guntur: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం శేకూరు చెరువు వద్ద ఉద్రిక్తత

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం శేకూరు చెరువు వద్ద ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. చెరువులో అక్రమంగా మట్టి తరలిస్తున్నారంటూ గనులశాఖ అధికారులు వచ్చి వాహనాలు సీజ్ చేయగా వారిని వైకాపా నేతలు అడ్డుకున్నారు. ఈ విషయం తెలిసి తెలుగుదేశం శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అక్కడికి చేరుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది.

Published : 24 May 2022 15:58 IST

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం శేకూరు చెరువు వద్ద ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. చెరువులో అక్రమంగా మట్టి తరలిస్తున్నారంటూ గనులశాఖ అధికారులు వచ్చి వాహనాలు సీజ్ చేయగా వారిని వైకాపా నేతలు అడ్డుకున్నారు. ఈ విషయం తెలిసి తెలుగుదేశం శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అక్కడికి చేరుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది.

Tags :

మరిన్ని