Road Accident: పల్నాడులో లారీని ఢీకొన్న మినీ వ్యాన్.. ఆరుగురు దుర్మరణం

పల్నాడు జిల్లా రెంటచింతలలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆగిఉన్న లారీని.. మినీ వ్యాన్ ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు దుర్మరణం చెందారు. పది మంది గాయపడ్డారు.

Published : 30 May 2022 09:28 IST

పల్నాడు జిల్లా రెంటచింతలలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆగిఉన్న లారీని.. మినీ వ్యాన్ ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు దుర్మరణం చెందారు. పది మంది గాయపడ్డారు.

Tags :

మరిన్ని