RBI: కరెన్సీనోట్లపై గాంధీ ఫొటో మార్పు.. ఆర్బీఐ ఏం చెప్పిందో తెలుసా?
కరెన్సీ నోట్లపై మహాత్మ గాంధీ చిత్రాన్ని మార్చే ఉద్దేశం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ స్పష్టం చేసింది. అలాంటి ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదని తేల్చి చెప్పింది. రవీంద్రనాథ్ ఠాగూర్ , అబ్దుల్ కలాం వంటి ప్రముఖుల చిత్రాలను కరెన్సీ నోట్లపై ఆర్బీఐ ముద్రించనుందని కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ఈ మేరకు స్పందించింది.
Published : 06 Jun 2022 18:30 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM