RBI: కరెన్సీనోట్లపై గాంధీ ఫొటో మార్పు.. ఆర్‌బీఐ ఏం చెప్పిందో తెలుసా?

కరెన్సీ నోట్లపై మహాత్మ గాంధీ చిత్రాన్ని మార్చే ఉద్దేశం లేదని రిజర్వ్  బ్యాంక్  ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ స్పష్టం చేసింది. అలాంటి ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదని తేల్చి చెప్పింది. రవీంద్రనాథ్  ఠాగూర్ , అబ్దుల్  కలాం వంటి ప్రముఖుల చిత్రాలను కరెన్సీ నోట్లపై ఆర్బీఐ ముద్రించనుందని కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ మేరకు స్పందించింది.

Published : 06 Jun 2022 18:30 IST

కరెన్సీ నోట్లపై మహాత్మ గాంధీ చిత్రాన్ని మార్చే ఉద్దేశం లేదని రిజర్వ్  బ్యాంక్  ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ స్పష్టం చేసింది. అలాంటి ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదని తేల్చి చెప్పింది. రవీంద్రనాథ్  ఠాగూర్ , అబ్దుల్  కలాం వంటి ప్రముఖుల చిత్రాలను కరెన్సీ నోట్లపై ఆర్బీఐ ముద్రించనుందని కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ మేరకు స్పందించింది.

Tags :

మరిన్ని