RBI: కరెన్సీనోట్లపై గాంధీ ఫొటో మార్పు.. ఆర్బీఐ ఏం చెప్పిందో తెలుసా?
కరెన్సీ నోట్లపై మహాత్మ గాంధీ చిత్రాన్ని మార్చే ఉద్దేశం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ స్పష్టం చేసింది. అలాంటి ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదని తేల్చి చెప్పింది. రవీంద్రనాథ్ ఠాగూర్ , అబ్దుల్ కలాం వంటి ప్రముఖుల చిత్రాలను కరెన్సీ నోట్లపై ఆర్బీఐ ముద్రించనుందని కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ఈ మేరకు స్పందించింది.
Published : 06 Jun 2022 18:30 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సిద్ధార్థ్ వల్లే ప్రేమపై నమ్మకం పెరిగింది: అదితి రావ్
-
ఇజ్రాయెల్ ఆధీనంలో రఫా క్రాసింగ్
-
దటీజ్ ధోనీ.. లోయర్ ఆర్డర్లో ఎందుకొస్తున్నాడో తెలుసా..?
-
మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోనున్నారు.. జనసేనకు మద్దతు ప్రకటించిన నాని
-
నా జీవితాన్ని మార్చింది.. ‘ఆర్య’పై అల్లు అర్జున్ పోస్ట్
-
నెల క్రితం ప్రమోషన్.. ఇప్పుడు లేఆఫ్.. టెస్లాలో భారత టెకీ ఆవేదన!