Srilanka: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం.. ఇంధన పొదుపు కోసం స్కూళ్ల మూత
ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకూ దయనీయంగా మారుతున్నాయి. విదేశీ మారకద్రవ్యం పూర్తిగా అడుగంటిన వేళ ఇంధన కొనుగోలుకు అక్కడి ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇంధన వాడకాన్ని భారీగా తగ్గించుకునేందుకు ఏకంగా పాఠశాలను మూసివేసింది. ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశాలు జారీచేసింది.
Published : 27 Jun 2022 19:26 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!