Andhra News: ఏపీ కార్పొరేషన్లకు బ్యాంకులు రుణాలిస్తున్న తీరుపై ఆర్బీఐ కన్నెర్ర

ఏపీ కార్పొరేషన్లకు బ్యాంకులు రుణాలిస్తున్న తీరుపై రిజర్వుబ్యాంకు కన్నెర్రజేసింది. బడ్జెట్ వనరుల ఆధారంగా చెల్లింపులను ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించింది. 2015 నిబంధనల ఉల్లంఘనపై ఆక్షేపించిన ఆర్బీఐ.. మూణ్నెళ్లలో నివేదిక ఇవ్వాలని బ్యాంకుల్ని ఆదేశించింది.  

Published : 23 Jul 2022 10:04 IST

ఏపీ కార్పొరేషన్లకు బ్యాంకులు రుణాలిస్తున్న తీరుపై రిజర్వుబ్యాంకు కన్నెర్రజేసింది. బడ్జెట్ వనరుల ఆధారంగా చెల్లింపులను ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించింది. 2015 నిబంధనల ఉల్లంఘనపై ఆక్షేపించిన ఆర్బీఐ.. మూణ్నెళ్లలో నివేదిక ఇవ్వాలని బ్యాంకుల్ని ఆదేశించింది.  

Tags :

మరిన్ని