APSRTC: కార్గోలో రూ.22 లక్షల నగదు స్వాధీనం
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో అక్రమంగా తరలిస్తున్న నగదును పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి జంగారెడ్డిగూడెంకు వచ్చిన ఏపీఎస్ఆర్టీసీ కార్గోలో రూ.22 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ముందస్తు సమాచారంతో పార్శిల్ తనిఖీ చేసి నగదు సీజ్ చేసినట్లు డీఎస్పీ రవిచంద్ర వెల్లడించారు.
Published : 07 Apr 2024 13:25 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..
-
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
-
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
-
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
-
వారే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలం: బైడెన్
-
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు