APSRTC: కార్గోలో రూ.22 లక్షల నగదు స్వాధీనం

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో అక్రమంగా తరలిస్తున్న నగదును పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి జంగారెడ్డిగూడెంకు వచ్చిన ఏపీఎస్‌ఆర్టీసీ కార్గోలో రూ.22 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ముందస్తు సమాచారంతో పార్శిల్ తనిఖీ చేసి నగదు సీజ్ చేసినట్లు డీఎస్పీ రవిచంద్ర వెల్లడించారు. 

Published : 07 Apr 2024 13:25 IST

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో అక్రమంగా తరలిస్తున్న నగదును పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి జంగారెడ్డిగూడెంకు వచ్చిన ఏపీఎస్‌ఆర్టీసీ కార్గోలో రూ.22 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ముందస్తు సమాచారంతో పార్శిల్ తనిఖీ చేసి నగదు సీజ్ చేసినట్లు డీఎస్పీ రవిచంద్ర వెల్లడించారు. 

Tags :

మరిన్ని