Amaravathi: అమరావతి రాజధాని శంకుస్థాపన జరిగి 8 ఏళ్లు పూర్తి
ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా అమరావతికి శంకుస్థాపన చేసి ఎనిమిదేళ్లు పూర్తయింది. రాష్ట్ర విభజన అనంతరం రాజధాని ఏర్పాటు కోసం జరిగిన భూసమీకరణ కసరత్తు ఒకెత్తు అయితే ఆపై 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత వైకాపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. జగన్ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకురావడంతో కోర్టుల్లో విచారణ, రైతుల ఆందోళనల తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Published : 23 Oct 2023 10:20 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
-
వెంకటగిరిలో జగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?