Amaravathi: అమరావతి రాజధాని శంకుస్థాపన జరిగి 8 ఏళ్లు పూర్తి

ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా అమరావతికి శంకుస్థాపన చేసి ఎనిమిదేళ్లు పూర్తయింది. రాష్ట్ర విభజన అనంతరం రాజధాని ఏర్పాటు కోసం జరిగిన భూసమీకరణ  కసరత్తు ఒకెత్తు అయితే ఆపై 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత వైకాపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. జగన్  మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకురావడంతో కోర్టుల్లో విచారణ, రైతుల ఆందోళనల తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

Published : 23 Oct 2023 10:20 IST

ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా అమరావతికి శంకుస్థాపన చేసి ఎనిమిదేళ్లు పూర్తయింది. రాష్ట్ర విభజన అనంతరం రాజధాని ఏర్పాటు కోసం జరిగిన భూసమీకరణ  కసరత్తు ఒకెత్తు అయితే ఆపై 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత వైకాపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. జగన్  మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకురావడంతో కోర్టుల్లో విచారణ, రైతుల ఆందోళనల తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

Tags :

మరిన్ని