Namita: రాజకీయాలపై చాలా ఆసక్తి ఉంది!: నటి నమిత

తిరుమల శ్రీవారిని నటి నమిత దంపతులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి శ్రీవారి లడ్డు ప్రసాదాలను అందజేశారు. దర్శనానంతరం ఆలయం వెలుపల నమిత మీడియాతో మాట్లాడారు. రాజకీయాలపై తనకు చాలా ఆసక్తి ఉందని ఆమె వెల్లడించారు. 

Published : 30 Oct 2022 11:49 IST

తిరుమల శ్రీవారిని నటి నమిత దంపతులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి శ్రీవారి లడ్డు ప్రసాదాలను అందజేశారు. దర్శనానంతరం ఆలయం వెలుపల నమిత మీడియాతో మాట్లాడారు. రాజకీయాలపై తనకు చాలా ఆసక్తి ఉందని ఆమె వెల్లడించారు. 

Tags :

మరిన్ని