Summer: మట్టికుండలో నీళ్లు తాగటం వల్ల ప్రయోజనాలేంటి?
వేసవి కాలం వచ్చిందంటే గొంతు పదేపదే ఆరిపోతూ ఉంటుంది. ఎన్ని నీళ్లు తాగినా వెంటనే మళ్లీ దాహం వేస్తుంది. ఇది తట్టుకోలేకే చాలా మంది ఫ్రిజ్ నీళ్ల బాటిల్ వెంట పెట్టుకుని తిరుగుతుంటారు. వడదెబ్బ తగలకుండా ఉండాలన్నా, జీర్ణక్రియ సాఫీగా సాగాలన్నా మట్టి కుండల నీటినే తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి మట్టికుండలో నీళ్లు తాగటం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఈ వీడియోలో చూసేయండి.
Published : 24 Apr 2022 22:26 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?