తిరుమలలో ‘జై అమరావతి’.. మంత్రి రోజాకు నిరసన సెగ
తిరుమలలో మంత్రి రోజా (RK Roja)కు చేదు అనుభవం ఎదురైంది. శ్రీవారి ఆలయం ఎదుట రాజధాని అమరావతి నినాదాలతో ఆమెను శ్రీవారి సేవకులు చుట్టుముట్టారు. ‘జై అమరావతి.. జై జై అమరావతి’ అంటూ నినాదాలు చేశారు. ఒకే రాజధానికి మద్దతు ఇవ్వాలని కోరారు.
Updated : 02 Feb 2024 10:06 IST
Tags :