Amaravati: సీఎం జగన్‌ విశాఖకు మకాం మార్పు వ్యాఖ్యలపై అమరావతి రైతుల ఆగ్రహం

విశాఖకు మకాం మారుస్తానంటున్న సీఎం జగన్‌ను.. ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఇంటికే పంపుతారని అమరావతి రైతులు హెచ్చరించారు. జగన్‌కు ధైర్యం ఉంటే దొడ్డిదారి జీవోలు పక్కనపెట్టి.. పాలనా రాజధాని విశాఖ అంటూ నేరుగా ఉత్తర్వులు ఇవ్వాలని సవాల్ విసిరారు. 1400వ రోజూ అమరావతి పరిరక్షణ ఉద్యమాన్ని కొనసాగించిన రైతులు.. 5 రకాల హోమాలు చేశారు.

Published : 17 Oct 2023 21:10 IST

విశాఖకు మకాం మారుస్తానంటున్న సీఎం జగన్‌ను.. ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఇంటికే పంపుతారని అమరావతి రైతులు హెచ్చరించారు. జగన్‌కు ధైర్యం ఉంటే దొడ్డిదారి జీవోలు పక్కనపెట్టి.. పాలనా రాజధాని విశాఖ అంటూ నేరుగా ఉత్తర్వులు ఇవ్వాలని సవాల్ విసిరారు. 1400వ రోజూ అమరావతి పరిరక్షణ ఉద్యమాన్ని కొనసాగించిన రైతులు.. 5 రకాల హోమాలు చేశారు.

Tags :

మరిన్ని