Amaravati: సీఎం జగన్ విశాఖకు మకాం మార్పు వ్యాఖ్యలపై అమరావతి రైతుల ఆగ్రహం
విశాఖకు మకాం మారుస్తానంటున్న సీఎం జగన్ను.. ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఇంటికే పంపుతారని అమరావతి రైతులు హెచ్చరించారు. జగన్కు ధైర్యం ఉంటే దొడ్డిదారి జీవోలు పక్కనపెట్టి.. పాలనా రాజధాని విశాఖ అంటూ నేరుగా ఉత్తర్వులు ఇవ్వాలని సవాల్ విసిరారు. 1400వ రోజూ అమరావతి పరిరక్షణ ఉద్యమాన్ని కొనసాగించిన రైతులు.. 5 రకాల హోమాలు చేశారు.
Published : 17 Oct 2023 21:10 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
-
వెంకటగిరిలో జగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?