Bhadrachalam: భద్రాద్రిలో ముక్కోటి ఏకాదశి శోభ

దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాద్రి.. ముక్కోటి ఏకాదశి సందర్భంగా దేదీప్యమానంగా వెలిగిపోతోంది. శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలతో రాములోరి సన్నిధి ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతోంది. రోజుకో అవతారంలో దర్శనమిస్తున్న జగదభిరాముడు.. భక్తలోకాన్ని ఆనందడోలికల్లో ముంచెత్తుతున్నాడు. ముక్కోటి ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలైన తెప్పోత్సవం, వైకుంఠ ఉత్తర ద్వార దర్శనానికి సమయం దగ్గర పడుతుండటంతో.. ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.

Published : 31 Dec 2022 16:08 IST

దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాద్రి.. ముక్కోటి ఏకాదశి సందర్భంగా దేదీప్యమానంగా వెలిగిపోతోంది. శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలతో రాములోరి సన్నిధి ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతోంది. రోజుకో అవతారంలో దర్శనమిస్తున్న జగదభిరాముడు.. భక్తలోకాన్ని ఆనందడోలికల్లో ముంచెత్తుతున్నాడు. ముక్కోటి ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలైన తెప్పోత్సవం, వైకుంఠ ఉత్తర ద్వార దర్శనానికి సమయం దగ్గర పడుతుండటంతో.. ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.

Tags :

మరిన్ని