Asaduddin: వచ్చే ఎన్నికల్లో కేసీఆర్కు మద్దతివ్వండి: ఎంపీ అసదుద్దీన్
కాంగ్రెస్, భాజపాలు అవిభక్త కవలలని ఆ రెండు పార్టీలు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల ప్రకారం నడుచుకుంటాయని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin) విమర్శించారు. శుక్రవారం రాత్రి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో జరిగిన ఎంఐఎం పార్టీ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో మామ (కేసీఆర్)కు మద్దతివ్వాలని అసదుద్దీన్ కోరారు.
Published : 28 Oct 2023 15:13 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?