Bandi Sanjay: కేసీఆర్ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలి: బండి సంజయ్‌

కేసీఆర్ పాలనలో రాష్ట్రం దివాలా తీస్తే.. ఆయన కుటుంబం మాత్రం వేల కోట్ల ఆస్తులు సంపాదించిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. మహబూబ్‌నగర్‌లో జరుగుతున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో అధ్యక్ష ఉపన్యాసం చేసిన సంజయ్.. కేసీఆర్ పాలన తీరుపై ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేసీఆర్ కుటుంబ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Updated : 24 Jan 2023 20:20 IST

కేసీఆర్ పాలనలో రాష్ట్రం దివాలా తీస్తే.. ఆయన కుటుంబం మాత్రం వేల కోట్ల ఆస్తులు సంపాదించిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. మహబూబ్‌నగర్‌లో జరుగుతున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో అధ్యక్ష ఉపన్యాసం చేసిన సంజయ్.. కేసీఆర్ పాలన తీరుపై ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేసీఆర్ కుటుంబ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Tags :

మరిన్ని