Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు

తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో హాస్యనటుడు బ్రహ్మానందం, ప్రముఖ యాంకర్‌ సుమ కనకాల, ఆమె కుమారుడు రోహన్‌, గాయని సునీత స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Published : 20 Jan 2024 15:40 IST

తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో హాస్యనటుడు బ్రహ్మానందం, ప్రముఖ యాంకర్‌ సుమ కనకాల, ఆమె కుమారుడు రోహన్‌, గాయని సునీత స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Tags :

మరిన్ని