18 Pages: పాట పాడలేనన్న శింబు.. పాడకపోతే ధర్నా చేస్తానన్న నిఖిల్
నిఖిల్, అనుపమ జంటగా నటిస్తున్న చిత్రం ‘18 పేజీస్’. ఈ సినిమాలో ‘టైం ఇవ్వు పిల్ల..’ అనే పాటను తమిళ స్టార్ హీరో శింబు పాడిన విషయం తెలిసిందే. పాట రికార్డింగ్ సమయంలో జరిగిన సరదా సంఘటన వీడియోను నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ విడుదల చేసింది. ‘బాబోయ్ ఈ పాటను నేను పాడలేను’ అని శింబు అంటే.. ‘మీరు పాడకపోతే ఇక్కడే ధర్నా చేస్తా’ అని నిఖిల్ సరదాగా అన్నాడు. ఆ తర్వాత శింబు తనదైన శైలిలో పాట పాడి అలరించాడు. ఇక ఈ పాట డిసెంబర్ 5న విడుదల చేస్తున్నారు.
Published : 29 Nov 2022 14:04 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
లండన్లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య కేసు.. కీలక నిందితుడి అరెస్టు
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట