Andhra News :రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు
రాష్ట్ర కేబినెట్ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 27న జగనన్న అమ్మఒడి పథకం నిధుల విడుదలకు మంత్రవర్గం పచ్చజెండా ఊపింది. వచ్చే నెలలో అమలు చేసే 4 సంక్షేమ పథకాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. జగనన్న విద్యా కానుక, కాపు నేస్తం, జగనన్న తోడు, వాహనమిత్ర పథకాల అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Published : 24 Jun 2022 17:47 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ